Home » Killing
తల్లిని చంపిన కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. కీర్తిరెడ్డి కేసులో మూడో పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని రైల్వేట్రాక్ వరకు తీసుకువెళ్లేందుకు, బాల్రెడ్డి సహకరించారన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేప�
కన్నబిడ్డ కారుణ్యమరణానికి ఆనుమతించాలని కోర్టు మెట్లెక్కారు ఆ తల్లిదండ్రులు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తమ చిన్నారి నరకయాతను చూడలేక.. చికిత్స చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక తల్లడిల్లిపోతున్నారు. ఆ తల్లిదండ్రుల వ్యథను అర్థం చేసుకుంద�
ఢిల్లీలో దారుణం జరిగింది. నమ్మిన వాడే ముంచాడు. పని మనిషే కిడ్నాపర్ గా మారాడు. యజమానిని ఫ్రిజ్ లో కుక్కి కిడ్నాప్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ కైలాశ్ ప్రాంతంలో
టైటిల్ చూసి షాక్ అయ్యారా. కానీ ఇది నిజం. టీవీ రిమోట్ తో కన్న తండ్రిని చంపింది ఓ కూతురు. ఈ చిత్రమైన ఘటన యూకేలో జరిగింది. వివరాల్లోకి వెళితే..యూకేలోని బ్రిస్టల్కు చెందిన నికోలా టౌన్సెండ్ (50) తన తండ్రి టెరెన్సే(78)తో కలిసి జీవిస్తోంది. ఓ రోజు ఇద్దరి
పాకిస్తాన్ ఆర్మీని తాము తీవ్రంగా హెచ్చరించినట్లు భారత ఆర్మీ బుధవారం(మార్చి-6,2019) మీడియాకు తెలిపింది. జమ్మూకాశ్మీర్ సరిహద్దు గ్రామాల్లో పాక్ ఆర్మీ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో అనేకమంది సామాన్య �
నేపాల్ : విమానంలో పైలట్లు…సిబ్బంది..ప్రయాణీకులు..ఎవరైనా…నిబంధనలు ఫాలో కావాల్సిందే. ఓ పైలట్ సిగరేట్ కాల్చడంతో 51 మంది మృతి చెందారు. గత ఏడాది అంటే 2018 సంవత్సరంలో జరిగిన ఘటనపై దర్యాప్తు చేపట్టిన బృందం అసలు విషయాన్ని వెల్లడించింది. విచారణలో పై�