Killing

    హైదరాబాద్‌కు వాన గండం : మరో రెండు రోజులు వర్షాలు, 24 మంది మృతి

    October 15, 2020 / 06:42 AM IST

    Hyderabad Heavy rains : హైదరాబాద్‌కి అప్పుడే వాన గండం వదల్లేదు. మరో వాయుగుండం విరుచుకుపడేందుకు రెడీ అవుతోంది. హైదరాబాద్‌కు పశ్చిమంగా 40 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం మారుతుందని వాతావరణశాఖ �

    దక్షిణ కొరియా అధికారి హత్య…క్షమాపణలు కోరిన కిమ్

    September 25, 2020 / 05:38 PM IST

    ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణ కోరాడు . కిమ్ క్షమాపణ చెప్పడమేమిటని అనకుంటున్నారా..మీరు విన్నది నిజమే. సముద్రతీరంలో దక్షిణ కొరియా అధికారిని కాల్చిచంపడం పట్ల కిమ్వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారని సియోల్‌ లోని అధ్యక్ష కార్యాలయం తెలిప�

    ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లైసెన్స్ లు ఉన్నాయి

    September 1, 2020 / 10:15 AM IST

    ఎంతమంది బ్రాహ్మణులకు గన్ లెసెన్స్ లు ఉన్నాయో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్లు చర్చు జరుగుతోంది. ఎంతమంది దోషులుగా తేలారు ? బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది ? తదితర వివరాలు తెలియచేయాలని బీజేపీ ఎమ్మెల్యే దేవమణి ద్వివేది ఆ�

    డబ్బు కోసం ఫ్రెండ్ ని మూడు ముక్కలుగా నరికాడు

    August 19, 2020 / 09:27 AM IST

    ధనంమూలం మిదం జగత్ అనేది నానుడి. బతకటానికి డబ్బు కావాలి… కష్టపడి డబ్బు సంపాదించుకుంటే వచ్చే ఆనందం, తృప్తి వేరు. దాన్ని వక్రమార్గంలో సంపాదించాలనుకునే సరికే ఇబ్బందులు తలెత్తి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు జనాలు. అప్పుగా తనకు డబ్బులివ్వలేద

    మనుషులేనా : 3 ఏళ్ల బాలికపై ఇద్దరు గ్యాంగ్ రేప్..చెరువులో డెడ్ బాడీ

    July 24, 2020 / 06:26 AM IST

    కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తున్న వేళ కామాంధులు రెచ్చిపోతున్నారు. అభం..శుభం తెలియని పసికందులపై దారుణాలకు తెగబడుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని Chhindwaraలో మూడేళ్ల బాలికపై ఇద్దరు యువకులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం చంపేశారు. �

    వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌.. ఆదిపత్యం కోసమేనా? ఠాకూర్‌లపై బ్రహ్మణులు సీరియస్..

    July 12, 2020 / 10:30 AM IST

    నాగరిక సమాజానికి వ్యతిరేకంగా అవినీతి రాజకీయ నాయకులు మరియు అధికారులు రక్షించిన మాఫియా సంస్కృతి ప్రజాస్వామ్యాన్నే ప్రశ్నించేలా అభివృద్ధి చెందితే.. అతనే ఒక వికాస్ దుబే.. రాజకీయ నాయకుల, పోలీసుల, అధికారుల అండ దొరికితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోత�

    అమెరికా యుద్ధాలు చూసింది.కోవిడ్‌లాంటి విలయాన్ని ఇంతవరకు చూడలేదు.

    April 10, 2020 / 07:09 PM IST

    యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నుండి వచ్చిన తాజా సమాచారం ప్రకారం, యుఎస్ లో మరణాలకు కోవిడ్ -19 అధికారికంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రతిరోజూ దాదాపు 2 వేల మంది అమెరికన్లు మరణిస్తున్నారు.

    సోలేమనీ హత్య తర్వాత….అజ్ణాతంలోకి కిమ్

    January 6, 2020 / 03:02 PM IST

    ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కన్పించకుండా పోయారు. బాగ్దాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో శుక్రవారం(జనవరి-3,2020) టాప్ ఇరానియన్ మిలటరీ కమాండర్ ఖాసిమ్ సొలేమ‌నిపై ట్రంప్ ఆదేశాలతో అమెరికా ద‌ళాలు జరిపిన వైమానిక దాడిలో సొలేమ‌ని ప్రాణాలు కోల్పోయిన విషయం

    ట్రంప్ ఆదేశాలతో…ఇరాన్ గార్డ్స్ కమాండర్ ని హతమార్చిన యూఎస్ బలగాలు

    January 3, 2020 / 07:44 AM IST

    ఇరాన్‌ రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ కమాండర్ ఖాసిమ్ సొలైమ‌నిని అమెరికా ద‌ళాలు తుద‌ముట్టించాయి. అమెరాకా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల మేర‌కే సొలైమ‌నిని హ‌త‌మార్చిన‌ట్లు ఇవాళ పెంట‌గాన్ తెలిపింది. ఇరాక్ లో అమెరికన్ దౌత్యవేత్తలు, సేవా

    ఢిల్లీ గాలే చంపేస్తుంది…ఇంక ఉరి దేనికి : సుప్రీంలో నిర్భయ దోషి పిటిషన్

    December 10, 2019 / 11:30 AM IST

    ఢిల్లీలోని వాయు కాలుష్యం,నీటి కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు ఎలాగో తగ్గిపోతూ ఉందని,కాబట్టి తమను ఉరి తీయకుండా వదిలేయాలని నిర్భయ కేసులోని దోషల్లో ఒకడు సుప్రీంకోర్టుని వేడుకున్నాడు. తనకు విధించిన శిక్షను పున:సమీక్షించాలంటూ దోషుల్లో ఒకడైన అక్

10TV Telugu News