Home » kills
థాయ్లాండ్లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈశాన్య థాయ్లాండ్లోని కోరట్ సిటీలోని టెర్మినల్ 21 షాపింగ్ మాల్ లో శనివారం సాయంత్రం ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 20మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంద్రి తీవ్రంగా గాయపడ్డారు. తుప
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపిన ఆమని హత్య కేసులో మరో ట్విస్ట్. సైనేడ్ ద్వారా భర్త రవి చైతన్య భార్యని చంపిన సంగతి తెలిసిందే. అయితే అతడికి సైనేడ్ ఎలా వచ్చింది? ఎక్కడి
టాంజానియాలోని(tanzania) చర్చిలో(church) తొక్కిసలాట(stampede) జరిగి 20మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. వారిలో
ఢిల్లీలోని వాయు కాలుష్యం,నీటి కాలుష్యం కారణంగా తమ ఆయుష్షు ఎలాగో తగ్గిపోతూ ఉందని,కాబట్టి తమను ఉరి తీయకుండా వదిలేయాలని నిర్భయ కేసులోని దోషల్లో ఒకడు సుప్రీంకోర్టుని వేడుకున్నాడు. తనకు విధించిన శిక్షను పున:సమీక్షించాలంటూ దోషుల్లో ఒకడైన అక్
ఇరాన్ మద్దతుతో నడుస్తున్నపాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్(PIJ)’ అనే మిలిటెంట్ గ్రూప్ టాప్ కమాండర్ ని వైమానిక దాడిలో ఇజ్రాయెల్ చంపేసింది. గాజాలో పీఐజే రెండో అతిపెద్ద మిలిటెంట్ సంస్థ. చనిపోయిన కమాండర్ పేరు బహా అబూ అల్-అటా. ఇతడి ఇంటిపై ఇజ్రాయెల్ క�
టిక్ టాక్.. పచ్చని సంసారాల్లో చిచ్చు రాజేస్తోంది. కుటుంబాల్లో కలహాలు రేపుతోంది. మర్డర్లకు కారణం అవుతోంది. టిక్ టాక్ కారణంగా ఓ భర్త తన భార్యని హత్య చేశాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని జవహర్లాల్ వీధిలో దారుణం జరిగింది. అక్టోబర్ 27న ఫాతిమా అనే మహి
మొన్న కీర్తిరెడ్డి.. నిన్న భార్గవి.. సేమ్ టు సేమ్... ఆస్తి కోసం తల్లినే చంపేసింది తెలంగాణలో కీర్తి. ఆస్తి కోసమే అమ్మను కడతేర్చింది ఏపీలో భార్గవి. పేగు తెంచుకొని పుట్టిన బిడ్డే
ఢిల్లీలో దారుణం జరిగింది. ఆవేశం ఒక నిండు ప్రాణం తీసింది. చిన్నపాటి వివాదం మర్డర్ కి దారితీసింది. ప్లాస్టిక్ కవర్ ఇవ్వలేదనే చిన్న కారణంతో చంపేశాడు. ఓ బేకరీలో పని చేస్తున్న
అర అంగుళం లేని దోమ..ఎంతోమందిని బాధ పెడుతోంది. దోమ కాటు వల్ల రోగాల బారిన పడుతున్నారు రాష్ట్ర ప్రజలు. వైరల్ ఫీవర్స్ అధికమౌతుండడంతో హాస్పిటల్కు క్యూ కడుతున్నారు రోగులు. దీంతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనికి కారణం దోమలే. చెరువుల సమీపం
ఏపీ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండల తీవ్రతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్ధులు విలవిలలాడుతున్నారు.