Home » kings xi punjab
Maxwell sold to RCB: ఐపీఎల్ 2021 మినీ వేలం కొనసాగుతోంది.ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ ఐపీఎల్ 2021 వేలంలో అధిక ధర పలికాడు. బిడ్డింగ్ వార్లో 14.25 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాక్స వెల్ ను సొంతం చేసుకుంది. రూ.14.25 కోట్లకు మ్యాక�
Kings XI rename Punjab Kings Ahead Of Season IPL 2021 : ఐపీఎల్ ప్రాంఛైజీ కింగ్ ఎలెవన్ పంజాబ్ పేరు మార్చుకుంది. ఐపీఎల్ 14వ సీజన్ కు ముందుగానే ఎలెవన్ జట్టు ‘పంజాబ్ కింగ్స్’గా పేరు మార్చుకుంది. పంజాబ్ కింగ్స్ బ్రాండ్, లోగోను ఫ్రాంచైజీ ప్రకటించింది. ఏప్రిల్ రెండో వారంలో ఐపీఎల్ 14వ �
IPL 2020: చెన్నై మళ్లీ గెలిచేసింది. లీగ్ దశలోని చివరి మ్యాచ్ ను ఆడేసింది సూపర్ కింగ్స్. పంజాబ్ నిర్దేశించిన 154 పరుగుల టార్గెట్ను ఒక్క వికెట్ కోల్పోయి చేధించేసింది. డుప్లెసిస్ (48; 34బంతుల్లో 4ఫోర్లు) తో వెనుదిరగగా 2సిక్సులు),రుతురాజ్ గైక్వాడ్ (62; 49బంతుల�
రెండు మ్యాచ్లు మూడు సూపర్ ఓవర్లు ఆదివారం అసలైన మజా అందించాయి ఐపీఎల్ 2020లో 35వ మ్యాచ్.. 36వ మ్యాచ్.. ఐపిఎల్ 2020లో మాత్రమే కాదు, టీ20 క్రికెట్ చరిత్రలో రెండు సూపర్ ఓవర్లు చూసిన చరిత్ర లేదు.. తొలిసారి ఐపీఎల్ 2020లో రెండు సూపర్ ఓవర్లు క్రికెట్ అభిమానులను క�
KXIP won in 2nd Super Over: ఐపిఎల్ 2020లో 36వ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రెండవ సూపర్ ఓవర్లో ముంబై ఇండియన్స్ను ఓడించింది. ఈ మ్యాచ్లో ముంబై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టంతో 176 పరుగులు చేసింది. అనతరం 177పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు.. �
[svt-event title=”పంజాబ్దే మ్యాచ్.. సూపర్ డూపర్ విజయం” date=”19/10/2020,12:08AM” class=”svt-cd-green” ] ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫస్ట్ బంతిని క్రిస్ గేల్ సిక్సర్గా మలిచాడు. తర్వాతి బంతిని సింగిల్ తియ్యగా.. మూడవ బంతిని, నాల్గవ మయాంక్ ఫోర్లుగా మలిచాడు. దీంతో సూపర్ సూపర్ ఓవర్�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ 2020లో 31 వ మ్యాచ్ను ఓడిపోయినా కూడా రెండు రికార్డ్లను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరీర్లో 200వ మ్యాచ్. �
ఐపీఎల్ 2020సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండవ మ్యాచ్లో విజయం సాధించింది. 172పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. బెంగళూరుపై 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ని ఛేదించే క్రమంలో పంజాబ్�
Kings XI Punjabకు మరింత ఉత్సాహం వచ్చిపడ్డట్లయింది. IPL 2020 లో క్రిస్ గేల్ తో ఆడించేందుకు సర్వం సిద్ధం చేసింది. సీజన్ లో ఇన్ని రోజులుగా అట్టిపెట్టి ఉంచిన యూనివర్సల్ బాస్ వచ్చేస్తున్నాడు అంటూ ట్వీట్ చేసింది. గురువారం Royal Challengers Bangaloreతో జరగనున్న తర్వాతి మ్యాచ్ లో
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యంత అద్భుతమైన జట్లలో ఒకటైన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో మాత్రం ఆఖర్లో ఉంది. వరుసగా ఐదవ మ్యాచ్ ఓడిపోవడంతో ఐపీఎల్ టోర్నమెంట్లో 100 మ్యాచ్లు ఓడిపోయిన తొలి జట్టుగా పంజాబ్ నిలిచింది. శనివారం కోల్క