Home » Kiren Rijiju
లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాల్సిన అవసరం ఉంది. 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. 1968, 1969లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దుకావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగింది. విడివిడిగా ఎన్నికల నిర్వహణతో బడ్జ�
ఈ-కమిటీ చైర్మన్ పదవి నుంచి తాను వైదొలగే లోపు నూతన ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను ఆయన ఇప్పటికే అభ్యర్థించారట. కాగా, ఈ విషయమై మరోసారి సీజేఐ సహా కేంద్ర సమాచార సాంకేతిక మంత్రిని కలిసి చర్చించనున్
నెహ్రూ చేసిన ఈ తప్పిదాలు దేశాన్ని ఏడు దశాబ్దాలుగా వెంటాడుతున్నాయని ఆయన విమర్శలు గుప్పించారు. ఇందులోనే కశ్మీర్ ఏడు దశాబ్దాలను కోల్పోయిందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని గుర్తు చేస్తూ చివరికి 2019లో చరిత్ర ఓ మలుపు తిరిగి�
సాధారణ ప్రజల జీవిన విధానంపై కొన్ని చట్టాలు చాలా ప్రభావం చూపుతున్నాయి. అవి వారికి భారంగా కూడా మారుతున్నాయి. ఏ చీకూ చింత లేని ప్రశాంతమైన జీవితాన్ని ప్రజలకు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భావిస్తున్ానరు. అందుకే ప్రస్తుత పరిస్థితులకు స�
లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం వెల్లడించింది.
ఇటీవల దేశ సరిహద్దుల్లో తప్పిపోయిన అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడు చైనా ఆర్మీకి చిక్కాడు. ఇప్పుడు ఆ యువకుడిని చైనా రిలీజ్ చేసేందుకు అంగీకరించింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా సంప్రదాయ నృత్యంతో ఆకట్టుకున్నారు.
ఇటీవల కేంద్ర క్యాబినెట్ విస్తరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ కమిటీల్లోనూ మార్పులు చేశారు. పాత,కొత్త మంత్రులతో మార్పులు చేశారు.
కోల్ కతాకు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డుపై జిమ్నాస్టిక్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణాన్ని సాధించిన పీవీ సింధు భారత్కు తిరిగి వచ్చారు. సోమవారం రాత్రి స్విట్జర్లాండ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆమెకు ఘన స్వాగతం అందుకుంది. మంగళవారం ఉదయం సింధు, కోచ్ గోపీచంద్ కలిసి కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్