Home » Kishan Reddy
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. విజయ సంకల్ప యాత్రలతో ప్రచారపర్వాన్ని షురూ చేసింది.
మళ్ళీ కుంగిన పిల్లర్ల దగ్గరకు నీళ్లు మళ్లించి డ్యామ్ బాగోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక కుట్రలు జరుగుతున్నట్లు అనుమానం వస్తుంది
భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ. ఏది ఉన్నా డైరెక్ట్ గా ప్రజలకు చెబుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు.
సూర్యుడు పడమర దిక్కున ఉదయించడం అనేది ఎంత అవాస్తవమో, అలాగే..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే తప్పుడు ప్రచారం చేస్తోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీకి షాక్ తగిలింది.
క్రమశిక్షణకు మారుపేరు అంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. పార్టీకోసం ఏమీ ఆశించకుండా పనిచేసినా గుర్తింపు ఇవ్వడం లేదని విక్రమ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ ఎంపీ వినోద్ కుమార్ సచ్చీలుడైతే తనపై వచ్చిన ఆరోపణపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పొన్నం సూచించారు.
లక్షద్వీప్లోనే అన్నీ ఉన్నాయి. టూరిజంలో లక్షద్వీప్ అద్భుతమైన..