Home » KL Rahul
ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు పరుగుల వరద పారించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. భారీ స్కోర్ చేసింది. 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 రన్స్ చేసింది. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్�
ఐదు టీ20ల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టుకు 186 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs ENG 4th T20I : ఐదు టీ20ల సిరీస్లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్; 12) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా (14) పరుగులకే చేతు
ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ ; 77 నాటౌట్) వీరబాదుడు బాదేశాడు. హాఫ్ సెంచరీతో కోహ్లీ వన్ మ్యాన్ షోను ప్రదర్శించాడు.
టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. 5.2 ఓవర్లు ముగిసేసరికి భారత్ 24 స్కోరు వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (11), రిషబ్ పంత్ (7) నాటౌట్గా కొనసాగుతున్నారు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో, ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టీ 20 సిరీస్ను టీమ్ ఇండియా ఓటమితో ప్రారంభించాల్సి వచ్చింది. తొలి మ్యాచ్లోనే మోర్గాన్ కెప్టెన్గా ఉన్న ఇంగ్లీష్ జట్టు భారత్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్క�
KL Rahul: కేఎల్ రాహుల్ ఆస్ట్రేలియాతో జరగనున్న మరో రెండు టెస్టులకు దూరం కానున్నాడు. ట్రైనింగ్ లో గాయం కావడంతో వికెట్ కీపర్- బ్యాట్స్మన్ సుదీర్ఘ ఫార్మాట్ లోని తొలి రెండు మ్యాచ్ లలో ఆడలేదు. సిరీస్ లోని తర్వాతి 2మ్యాచ్ లలో ఆడించేందుకు సిద్ధమైంది మేన�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్ 38 వ మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) మరియు ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో 20 ఓవర్లలో 5 వికెట�
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపిఎల్ 2020లో 31 వ మ్యాచ్ను ఓడిపోయినా కూడా రెండు రికార్డ్లను మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరిగిన మ్యాచ్ కోహ్లీ కెరీర్లో 200వ మ్యాచ్. �
ఐపీఎల్ 2020సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రెండవ మ్యాచ్లో విజయం సాధించింది. 172పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. బెంగళూరుపై 8వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల టార్గెట్ని ఛేదించే క్రమంలో పంజాబ్�