Home » KL Rahul
IPL 2020, KXIP Vs RR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 13వ సీజన్ యొక్క 9 వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య షార్జా మైదానంలో జరుగుతోంది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ టాస్ గెలిచిన తరువాత పంజాబ్పై మొదట బౌలింగ్ చేయ
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఇప్పటివరకు 8 మ్యాచ్లు జరిగాయి. ప్రతి మ్యాచ్లోనూ దాదాపు బ్యాట్స్మెన్లు అర్ధ సెంచరీలు సాధించారు. పంజాబ్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ఈ సీజన్లో తన మొదటి సెంచరీ సాధించాడు. ప్రతి సంవత్సరం అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మె�
తన 16 సంవత్సరాల గోల్డెన్ పిరియడ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఆగస్టు 15 న తప్పుకుంటున్నట్లు ప్రకటించారు మహేంద్ర సింగ్ ధోని. ధోని రాజీనామా చేసినప్పటి నుంచి అతని మాజీ సహచరులు చాలా మంది ధోనితో ఉన్న అనుబంధాన్ని, అందమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా
టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ కీపింగ్ బాధ్యతలు తీసుకోవడం అంత సులువేం కాదని అంటున్నాడు కేఎల్ రాహుల్. అభిమానుల నుంచి ధోనీ స్థాయి అంచనాలు తట్టుకుని వికెట్ కీపింగ్ లో రాణించాలి.పరిమిత ఓవర్ల ఫార్మాట్లో చాలా కష్టంతో కూ�
మూడు వన్డేల సిరీస్లో రెండు వన్డేలు చేజార్చుకుంది టీమిండియా. పరువు నిలబెట్టుకోవాలంటే ఆఖరి మూడో వన్డేలో తప్పక గెలవాల్సిన మ్యాచ్.. కోహ్లీసేన గెలుపే లక్ష్యంగా పెట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ అవకాశమిచ్చింది. గెలవాలనే కసితో భారత ఓప
సీన్ రిపీట్ అయ్యింది. అదే సూపర్ ఓవర్ .. అదే రిజల్ట్. 3వ మ్యాచ్ లో జరిగినట్టే జరిగింది. మరోసారి సూపర్ ఓవర్(Super Over) ద్వారా ఫలితం తేలింది. వెల్లింగ్టన్(wellington) వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో భారత(India) జట్టు న్యూజిలాండ్(Newzealand) పై సూపర్ విజయం సాధించింది. న్యూజి�
టీమిండియా..న్యూజిలాండ్ జట్టుకు షాక్ ఇస్తోంది. వరుసగా మ్యాచ్లు గెలుస్తూ ఆ జట్టును వత్తిడిలో పడేస్తోంది. రెండో టీ -20లో న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదు టీ -20 మ్యాచ్ల సిరీస్లో 2-0 ఆధిక్యంలో భారత్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లోనే భారత్కు పరాభవం ఎదురైంది. 10వికెట్ల తేడాతో వన్డే సిరీస్ లో తొలి మ్యాచ్ గెలిచింది ఆస్ట్రేలియా. మ్యాచ్ మధ్యలో జరిగిన ఓ సంఘటన అందరిలో ప్రశ్న తలెత్తేలా చేసింది. కీపింగ్ బాధ్యతలను రిషబ్ పంత్ నుంచి కేఎల్ రాహు�
ముంబై వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్ లో భారత జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 134 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. హాఫ్
తొలి మ్యాచ్ రద్దు అయినా.. రెండో మ్యాచ్తో భారత్ హిట్ కొట్టేసింది. లంకపై మూడు విభాగాల్లోనూ రాణించి ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఇండోర్ వేదికగా తొలుత బౌలర్లు, అనంతరం బ్యాట్స్మెన్ సమష్టిగా రాణించడంతో రెండో వన్డేలో భారత్ ఏడు వికెట్లతో గెలుపొం