Home » KL Rahul
సిరీస్లోని ప్రతి మ్యాచ్లో మార్పులతో బరిలోకి దిగడం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అలవాటైన పనే. కానీ, భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియాతో తలపడిన రెండో వన్డేలో ఏ మాత్రం మార్పుల్లేకుండానే బరిలోకి దిగిన భారత్.. విజయాన్ని దక్కించుకుంది. ఆ మ్య�
సొంతగడ్డపై వెస్టిండీస్తో తలపడిన మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైయ్యాడు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో వరుస స్కోర్లు 2, 44, 2, 0, 9గా పూర్తి నిరాశపరిచాడు. దీంతో పూర్తిగా ఫామ్ కోల్పోయిన రాహుల్ను సొంతగడ్డపై ఆస్ట్నేలి�
టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ల వివాదం ఇంకా ముగిసిపోలేదు. జోధ్పూర్లో ఈ సారి వీరిద్దరితో పాటు కరణ్ జోహార్పైనా కేసు నమోదైంది. డిసెంబర్ నెలలో ప్రసారితమైన కాఫీ విత్ కరన్ టీవీ కార్యాక్రమంలో పాండ్యా, రాహుల్లు మహిళల పట�
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు భారీ ఊరట లభించింది. వీరిద్దరిపై విధించిన నిషేధాన్ని బీసీసీఐ ఎత్తివేసింది.
హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్లు తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు మరో రెండు వారాల సమయం పట్టనుంది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ఫిబ్రవరి 5న బీసీసీఐ వీరి కేసుపై తుది తీర్పును ప్రకటించనుంది. కచ్చితంగా ఈ జాప్యం ఇండియన్ ప్రీమియర్ లీగ్, వరల్డ్ క
ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్మన్కే ఇవ్వాలి. ఈ మేర మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
కోట్లాది మందినుంచి 11 మంది సభ్యుల జట్టులోకి ఎంపిక కావడం మామూలు విషయం కాదు. ఎవరో ఒకరిద్దరు మినహాయించి క్రికెటర్లంతా మంచివాళ్లే. క్రికెటర్లు యంత్రాలు కాదు. వాళ్లూ మనుషులే. తప్పులు చేయడం మానవ సహజం.
అనుచిత వ్యాఖ్యలు చేసి భారత జట్టు నుంచి నిషేదానికి గురైన హర్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీకి వివరణ ఇచ్చారు. ఆసియా కప్ జరుగుతుండగా గాయానికి లోనై మ్యాచ్ నుంచి తప్పుకున్న పాండ్యా.. కొంతకాలం విరామం తీసుకుని మళ్లీ జట్టులోక
మహిళలపై అనవసర వ్యాఖ్యలు చేసినందుకు భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్య, రాహుల్ పై బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది.
భారత ఆల్ రౌండర్ హర్దీక్ పాండ్య, కెఎల్ రాహుల్ కు మరో షాక్ తగలనుంది. వీరిద్దరికి రెండు వన్డేల మ్యాచ్ లపై బీసీసీఐ నిషేధం విధించనుంది.