-
Home » kochi
kochi
కుప్పకూలిన వాటర్ ట్యాంక్.. అర్ధరాత్రి వేళ హడలెత్తిపోయిన ప్రజలు.. కొట్టుకుపోయిన వాహనాలు.. కూలిన ప్రహరీ గోడలు
Kochi Water Tank Collapses : కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో సోమవారం తెల్లవారుజామున ఊహించని ఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు
అదృష్టం అంటే నీదే భయ్యా.. చిన్న ఉద్యోగం చేసుకునే ఇతడికి ఎన్ని కోట్ల రూపాయల లాటరీ వచ్చిందంటే?
ఓణం బంపర్ టికెట్ను తాను మొదటిసారి కొనుగోలు చేశానని తెలిపారు.
అక్రమ సంతానమైనా సరే.. వివాహేతర సంబంధం వివాదంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
నా తండ్రి ఎవరో తేల్చాలంటూ యువకుడు కోర్టును ఆశ్రయించాడు. యువకుడు పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
సినీ పరిశ్రమలో విషాదం.. 'కంగువా' ఎడిటర్ కన్నుమూత.. తన సొంత ఇంట్లో శవమై కనిపించిన యూసఫ్
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది.
కేరళ కొచ్చిన్ యూనివర్సిటీ ఫెస్టివల్ లో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి, 64 మందికి గాయాలు
కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ నిర్వహిస్తున్న వార్షిక టెక్ ఫెస్టివల్ రెండవ రోజు కోసం 2,000 మందికి పైగా ప్రజలు, వివిధ కళాశాలల విద్యార్థులు, స్థానికులు వేదిక వద్ద ఉన్నట్లు అంచనా వేశారు.
రజినీకాంత్ రోడ్డు మీద ఛాయ్ అమ్ముకుంటున్నారా?.. అచ్చు సూపర్ స్టార్ లాగే..
ఇటీవల మలయాళం డైరెక్టర్ నాదిర్ షా పోర్ట్ కొచ్చిన్ కి వెళ్లగా అక్కడ ఓ వ్యక్తి రోడ్డు మీద ఛాయ్ అమ్ముతూ అచ్చం రజినీకాంత్ లాగే కనపడ్డాడు.
Air India: హజ్ యాత్రకు ప్రత్యేక విమానాలను నడపనున్న ఎయిర్ ఇండియా
విమానాలను జూన్ 4 నుంచి 22వ తేదీ వరకు కోజికోడ్, కన్నూర్ నుంచి నడపనుంది. ఇది కోజికోడ్ నుంచి జెడ్డాకు 44 విమానాలను, కన్నూర్, జెడ్డా మధ్య 13 విమానాలను నడపనున్నట్లు పేర్కొంది. రెండవ దశలో 13 జూలై నుంచి ఆగస్టు 2 మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ యాత్రికులను మద�
Methamphetamine Drugs : హిందూ మహాసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న.. రూ.25 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
పాకిస్థాన్ పౌరుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడ్డ డ్రగ్స్ తో పాకిస్థాన్ కు ఉన్న సంబంధాలపై వివిధ దర్యాప్తు ఏజెన్సీలు విచారణ జరుపుతాయని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.
Kerala Water Metro : దేశంలోనే తొలిసారి .. కొచ్చిలో వాటర్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ
రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా వాటర్ మెట్రోను ప్రధాని మోదీ ప్రారంభించారు.
Gold Smuggling: కిలోన్నర బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ ఎయిర్ ఇండియా విమాన సిబ్బంది
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థకు చెందిన విమానంలో బంగారం అక్రమ రవాణా గురించి రహస్య సమాచారం అందింది. విమానంలో క్యాబిన్ క్రూగా పని చేస్తున్న షఫీ అనే వ్యక్తి ఈ బంగారం సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. అతడు బహ్రెయిన్-కోజికోడ్-కోచి మధ్య ప్రయాణించ�