Home » kolkata knight riders
ఐపీఎల్ 2024 సందడి మొదలైంది. ఈనెల 22న చెన్నైసూపర్ కింగ్స్ (సీఎస్కే) వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్కు ముందు కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కీలక నిర్ణయం తీసుకుంది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ దక్కించుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది.
ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
ఐపీఎల్ 2023 వేలంలో శార్థూల్ ను రూ. 10.75 కోట్ల ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది. శార్దూల్ ను వదులుకొనేందుకు సిద్ధం కావడం ద్వారా కేకేఆర్ జట్టుకు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 లో కోల్కతా నైట్రైడర్స్ తరుపున సిక్సర్ల వర్షం కురిపించాడు రింకూ సింగ్. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ షోలో రింకూ సింగ్కు సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు.
లక్నో సూపర్ జెయింట్స్ వ్యూహాత్మక సలహాదారుగా భారత మాజీ ప్లేయర్, సీనియర్ సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇటీవల నియామకం అయ్యారు
లక్నోసూపర్ జెయింట్స్ సాధించింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్స్కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 1 పరుగు తేడాతో లక్నో విజయం సాధించింది.
ఐపీఎల్ 2023లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.
చెన్నై సూపర్ కింగ్స్ను దాని సొంత గడ్డపై ఓడించి పుల్ జోష్లో ఉంది కోల్కతా నైట్రైడర్స్. అయితే.. ఈ ఆనందం కేకేఆర్కు లేకుండా పోయింది. జట్టు కెప్టెన్ నితీశ్ రాణాతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ సహా తుది జట్టులో ఆడిన ఆటగాళ్లందరికి ఫైన్ పడ