Home » Kotamreddy Sridhar Reddy
లోకేశ్ పాదయాత్రపై టీడీపీ నేతలు కీలక సమావేశం
Nellore Politics – Andhra Pradesh Elections : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికలకు దాదాపు 10 నెలలు ఉన్నాయని నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో నేతలు చర్చలు, సమావేశాలతో బిజీ బిజీగా ఉన్నారు. పార్టీ మారాలనుకునే నేతలు మంతనాలతో బిజీగా ఉన్న క్రమం�
తానేమీ విధ్వంసం చేయడం లేదన్నారు. కేవలం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తానని చెప్పానని పేర్కొన్నారు.
క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నిరసన కార్యక్రమం తలపెట్టారు. ఇందులో భాగంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ స్థలంలో నిరసనకు కోటంరెడ్డి ప్లాన్ చేశారు.
కోటంరెడ్డికి.. తెలుగుదేశం నేతలు సహకరిస్తారా? వైసీపీ నుంచి టికెట్ రేసులో ఉన్న లీడర్ ఎవరు? ఓవరాల్గా.. నెల్లూరు రూరల్లో ఈసారి కనిపించబోయే సీనేంటి?
Kotamreddy Sridhar Reddy: ఉండవల్లి అరుణ్ కుమార్ తో రామోజీరావుపై ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆనాడు ముద్దు అయిన అమరావతి నేడు ఎందుకు వద్దు అయిందని ముక్కుసూటిగా అడిగారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
వచ్చే ఎన్నికల్లో ఆ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. (MLA Anil Kumar Yadav)
2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతుంది. వైకాపా రాష్ట్ర రాజకీయాల నుంచి శాశ్వితంగా డస్మిస్ అవుతుందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జోస్యం చెప్పారు. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైకాపా ఓటమి స్పష్టమైన ప్రజా తీర్పు అన్నారు.
నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుగాలమ్మ అమ్మవారికి గ్రామ జాతర నిర్వహిస్తామని ముందే చెప్పానని, అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల రోజులైనా అనుమతి రాలేదని, ఎన్నికల కోడ్ ఉందని ఇవ్వ�