Home » Krishnapatnam
ఆనందయ్య ఒమిక్రాన్ కోసం తయారు చేసిన మందు కోసం భారీగా ప్రజలు తరలిరావడంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కరోనా రోగుల్లో ఆక్సిజన్ లెవల్స్ పెరిగేందుకు ఆనందయ్య కంట్లో పసరు మందు పోసేవారు. ఐ డ్రాప్స్ పనితీరుపై హైకోర్టులోనూ వాదనలు జరిగాయి. విచారణ ఈ నెల 3వ తేదీన పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవ్వాళ ఇవ్వనుంది.
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీ ఉన్నట్టా ? లేనట్టా ? అనే చర్చ జరుగుతోంది. ఈ మందు పంపిణీపై సందిగ్ధత కొనసాగుతోంది. 2021, జూన్ 07వ తేదీ సోమవారం నుంచి మందు పంపిణీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
వచ్చే సోమవారం నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించారు.
కృష్ణపట్నం ఆనందయ్యం మందు కరోనా వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లోనే కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్
కరోనా కట్టడికి ఎన్నో టీకాలు ఉన్నా.. ఇప్పుడు అందరి దృష్టి ఆనందయ్య మందుమీదే పడింది. ఈ మందు తీసుకున్న తర్వాత తాము పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నామని అనేక మంది చెప్పడంతో ఈ మందు కోసం చాలామంది ప్రయత్నించారు.
దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసిన కృష్ణపట్నం ఆనందయ్య మందుకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
కరోనాకు ఆయుర్వేదంతో చెక్ పెట్టవచ్చా ? తిప్పతీగతో కరోనా మెలికలు తిరగాల్సిందేనా ? అలా కంట్లో వేయగానే..వైరస్ ఖతం అవుతుందా ?