Home » KS Bharat
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్-3 కొత్త లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇంగ్లాండ్తో మిగిలిన మూడు టెస్టు మ్యాచుల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) జట్టును ప్రకటించింది.
మరో రెండు రోజుల్లో ఇంగ్లాండ్తో ఆరంభం కానున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది.
టీమ్ఇండియా వికెట్ కీపర్, తెలుగు కుర్రాడు కేఎస్ భరత్ తన సెంచరీని శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు.
ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు భారత్ జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. ఈ జట్టులో ముగ్గురు వికెట్ కీపర్లకు అవకాశం కల్పించారు.
టీ20 సిరీస్ను సమం చేసి వన్డే సిరీస్ను సొంతం చేసుకున్న టీమ్ఇండియా అదే ఊపులో టెస్టు సిరీస్ కోసం సిద్దమవుతోంది.
టీమ్ఇండియా యువ ఆటగాడు, వికెట్ కీపర్ అయిన ఇషాన్ కిషన్ తన క్రికెట్ కెరీర్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2024 వేలంలో తెలుగు రాష్ట్రాల్లోని కొందరు యువ ప్లేయర్స్ ను ప్రాంచైజీలు కొనుగోలు చేశాయి. తాజా వేలంలో ఆంధ్ర ప్లేయర్ కేఎస్ భరత్ తో పాటు..
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
KS Bharat : ఇలాంటి ప్రోత్సాహం వల్ల ముందు ముందు తన లాంటి క్రీడాకారులు మరింత మంది వెలుగులోకి వస్తారని భరత్ ఆకాంక్షించారు.