Home » KTR
కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో చర�
గత కొన్ని రోజులుగా తెలంగాణలో జరుగుతున్న అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు రాజకీయంగా హాట్ హాట్గా మారుతున్నాయి. సీఎంగా కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్న ప్రచారానికి ఈ అంశాలు తోడుకావడంతో తీవ్రస్థాయిలో �
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రోడ్లను కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చూపించి మూసివేయటాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తప్పుపట్టారు. ఆరోడ్లలో ఉన్న ఆంక్షలను ఎత్తవేసి ప్రజలందరికీ రాకపోకలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కేంద్ర
కేటీఆర్.. ఇప్పుడు తెలంగాణలో యూత్ ఐకాన్ లీడర్. ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఆయన తనదైన శైలిలో పరిపాలన వ్యవహారాలు చక్కబెడుతున్నారు. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్.. తన వారసుడిగా కేటీఆర్ను సీఎంగా చేస్తార
ఏటా ఐదు బిలియన్ డోసుల(500 కోట్లు) వ్యాక్సిన్ను తయారు చేస్తూ హైదరాబాద్ ఫార్మా.. వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో మూడోవంతు అని తెలిపారు. కొవిడ్-19 సంక్షోభం నుంచి బయటపడేలా హై�
హైదరాబాద్ నుంచే కరోనా వైరస్కు తొలి వ్యాక్సిన్ వస్తుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారత్ బయోటెక్ సంస్థ నుంచే ఆ టీకా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. హైదరాబాద్లోని జెనోమ్ వ్యాలీలో ఉన్న భారత్ బయోటెక్ వ్య�
తుల ఉమా.. కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్. ఎమ్మెల్యేగా పోటీ చేసి అసెంబ్లీలో అధ్యక్షా అనాలని ఆశపడింది. అది నెరవేరకపోవడంతో కనీసం నామినేట్ పదవైనా దక్కుతుందని వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. సామాజిక వర్గాల సమీకరణాలతో శాసన సభకు పోటీకి దూరంగా ఉండ
సునీతా లక్ష్మారెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్లూ మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఆమెది. గత ఎన్నికల్లో నర్సాపూర్ టీఆర్ఎస్ అభ్యర�
ఆస్పత్రుల్లో వైరస్ నిర్మూలన కోసం రీవాక్స్ ఫార్మా సంస్థ తయారు చేసిన రోబోను(యూవీ రోవా బీఆర్ అనే మొబైల్ ర్యాపిడ్ వైరస్ డిస్ఇన్ఫెక్షన్ రోబో) మంత్రి కేటీఆర్ గాంధీ ఆస్పత్రికి అందచేశారు. శనివారం ప్రగతిభవన్లో రూ.12 లక్షల విలువైన రోబోను సామ
హైస్కూల్ స్థాయి నుంచే విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తలుగా (ఎంటర్ప్రెన్యూర్షిప్) ఎదగాలనే ఆలోచన తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుడే ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాకుండా ఉద్యోగాలు క�