Home » KTR
అందివచ్చిన అవకాశాలను కాలితో తన్నేయడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అధికార పార్టీని టార్గెట్ చేసి సెక్షన్ 8 బుల్లెట్ తో కాలుద్దామని అనుకుంటే, గన్ పట్టుకోవడం చేతకాక తనను తానే షూట్ చేసుకున్నట్టుగా ఉంది వాళ్ల వ్యవహారం. సచివాలయం కూల్చివేతకు,
ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శనివారం(జూలై 11,2020) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ రామ్మ
తెలంగాణలో లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. గత మూడు నెలల్లో ఇచ్చి 12 కిలలకు బదులు… ఈనెల నుంచి 10 కిలోలే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం ఇస్తున్న ఐదు కిలోలకు అదనంగా ప్రతి లబ్దదారుడికి తెలంగాణ ప్రభుత్వం 5 కిలోలు కలిపి ఇవ్వ�
హరిత హారం.. ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం. గురువారం(జూన్
కరోనా వైరస్ మమమ్మారి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. చైనా పై ప్రపంచ దేశాలు ఒకింత కోపంగా ఉన్నాయి. దీనికి కారణం చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూడటమే. అక్కడ పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. ప్రజల ప్రా
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవం నేడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీని స్థాపించి 20ఏళ్లు అవగా, లాక్ డౌన్ కారణంగా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, జిల్లా కార్యాలయాల్లో టీఆర్ఎస్ శ్రేణులు హంగు, ఆర్భాటాలు లేకుండా జాతీయ పతాకాలన�
‘బి ద రియల్ మేన్’ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేసిన చిరంజీవి, వెంకటేష్..
పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. లాక్డౌన్ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని లేఖలో మంత్రి కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చోరువ తీసుకోవాలని తెలిపారు. ఉద్యోగాలు తీసివేయకుండా ఖర్చులు తగ్గించుక�
సినీ హీరో రామ్ చరణ్ తెలుసా అంటూ బాలుణ్ణి ప్రశ్నించిన తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్..
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. నిత్యావసరాలు మినహా అన్ని మూతపడ్డాయి. బార్బర్ షాపులు సైతం తెరవడం లేదు. దాంతో లాక్ డౌన్ సమయంలో హెయిర్ కటింగ్ చేయించుకునే పరిస్థితి లేదు. అందరికి జుట్టు, గడ్డం భారీగా పెరిగిపో