Home » KTR
రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫార్ములా ఈ- కార్ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు షాక్ తగిలింది.
ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారెంటీలు అటకెక్కించి ఏడో గ్యారెంటీగా ఎమర్జెన్సీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
అధికార దుర్వినియోగం ఓవైపు, నిధుల దారి మళ్లింపు అంటూ ఇంకో వైపు కేటీఆర్ను పూర్తిగా కార్నర్ చేసే ప్రయత్నం జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది.
మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ అయినట్లు వెల్లడించారు.
నిన్న ఎన్నికల్లో చెప్పిన మాటలేంటి.. ఇప్పుడు చేస్తున్న మాయలేంటని మంత్రులను ఎమ్మెల్యేలను నిగ్గదీసి ప్రశ్నించాలని కేటీఆర్ అన్నారు.
రుణమాఫీ జరిగితే రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేయాల్సిన కర్మ రైతన్నలకు ఎందుకు? రా పోదాం పోరాటాల గడ్డ ఇంద్రవెల్లి.. రా పోదాం అడవుల తల్లి ఆదిలాబాద్..
రైతు బంధుకు ప్రభుత్వం కోతలు పెట్టే ఉద్దేశంతో ఉందని కేటీఆర్ చెప్పారు.
ఔటర్రింగ్ రోడ్డు లీజ్ టెండర్లు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు.
భూభారతి బిల్లును సభలో ప్రవేశ పెడుతున్న సమయంలో ఆయన వెనకే ఉన్న శంకర్ హావభావాలు వివాదానికి దారితీశాయి.
Formula E Race Case : కేటీఆర్పై మరో కేసు.. మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు!