Home » KTR
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఏర్పాటు చేశారు.
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేయడంపై అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్ మీడియాతో...
ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మరో ఇద్దరిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
: ఫార్ములా ఈ-కారు రేసు వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ సహా ముగ్గురిపై తెలంగాణ ఏసీబీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ ఐతే పార్టీ నేతలు, క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లకుండా ప్రత్యమ్నాయ మార్గాలతో బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
తాను ఏ తప్పు చేయలేదన్న కేటీఆర్.. ఏం చేసుకుంటారో చేసుకోండి అని సీఎం రేవంత్ పై మండిపడ్డారు.
హెల్త్ చెకప్ సమయంలోనే నాతో పోలీసులు అన్ని సంతకాలు తీసుకున్నారు.
హరీశ్ రావు కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నా..
అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది.