Home » KTR
మూసీని మేము మురికి కూపంగా మార్చలేదు. మూసీని మురికి కూపంగా చేసిందే కాంగ్రెస్, టీడీపీ.
మాకు అప్పు పుట్టడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి చెబుతున్నారు. రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా వ్యవహరిస్తే అప్పులు ఎలా వస్తాయని కేటీఆర్ ప్రశ్నించారు.
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి ప్రత్యేక కోర్టులో ..
లేడీ ఫైర్ బ్రాండ్గా పేరున్న కొండా సురేఖ తీవ్ర విమర్శల పాలవుతున్నారు. అందరికీ ఆమె టార్గెట్ అయిపోయారు.
బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ కుటుంబ గౌరవాన్ని మంటగలిపారని..
కోమటిరెడ్డికి కాంట్రాక్ట్ అప్పజెప్పేందుకే సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు.
అధికారిక లెక్కల ప్రకారమే 20 లక్షల మంది రైతులకు అన్యాయం జరిగితే..
తనను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేస్తే ప్రయత్నం చేస్తున్నారని, కాబట్టి తన ఫామ్ హౌస్ కు సంబంధించి వెంటనే అధికారులతో పూర్తి సర్వే చేయించాలని,
కలర్ ఫుల్డ్ అనిపించే సినిమా ఇండస్ట్రీకి ప్రతీసారి ఈ మరకలేంటి? ఎందుకు ప్రతిసారి చులకన అవుతోంది? మారటం ఎలా?
Ramcharan-Rajamouli : తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.