Home » Kuno National Park
కునో నేషనల్ పార్కులో చీతాల మృతిపై చీతాల ప్రాజెక్టు అధిపతి ఎస్పీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేడియో కాలర్ వల్ల ఏర్పడిన ఇన్ఫక్షన్ వల్ల చీతాలు మరణించినట్లు వచ్చిన వార్తలను ఎస్సీ యాదవ్ ఖండించారు. రేడియో కాలర్స్ వల్ల ఒక్క చీతా కూడా మరణించలేదన�
నమీబియా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి మధ్యప్రదేశ్కు తీసుకువచ్చిన పలు చీతాల మరణాలు సాధారణమైనవని నమీబియా హై కమిషనర్ ఆఫ్ ఇండియా గాబ్రియేల్ సినింబో చెప్పారు. చీతాల ప్రాజెక్ట్ జంతువులను కొత్త వాతావరణానికి పరిచయం చేస్తుందని ఆయన చెప్పారు....
ఆఫ్రియా నుంచి 20 చీతాలను తీసుకురాగా వాటిలో ఇప్పటికే ఎనిమిది చీతాలు మరణించాయి. మిగిలిన చీతాల ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళన నెలకొంది.వీటి మరణాలకు కారణం అదేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన వాటిలో మూడు చీతాలు ఇటీవలే వేర్వేరు కారణాల వల్ల మరణించగా.. ఇప్పుడు చీతా పిల్లల మృతితో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.
Cheetah Dies : ప్రాజెక్ట్ చీతా కింది ఇండియాకు 20 చీతాలు తీసుకొచ్చారు. వీటిలో మూడు చీతాలు చనిపోయాయి. 40 రోజుల్లో వ్యవధిలో మూడు చీతాలు చనిపోవడం విషాదం నింపింది.
కునో నేషనల్ పార్కులో నెల రోజుల వ్యవధిలో రెండు చిరుతలు మరణించాయి.
మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో ఉన్న చీతాలకు పెట్టిన పేర్లను కేంద్ర అటవీశాఖ మంత్రి భూపిందర్ యాదవ్ తాజాగా వెల్లడించారు.
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని కునో పార్కు (Kuno National Park) లో నమీబియా (Namibia) నుంచి గతేడాది తీసుకొచ్చిన సాషా (Sasha) అనే చిరుత కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించింది.
తాజాగా మరో 12 చీతాలను దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు తరలించారు. వీటిని కునో పార్కులో వదిలారు. వీటికోసం పది క్వారంటైన్ ఎన్ క్లోజర్లను సిద్ధం చేశారు. ఇవి నెల రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి అబ్జర్వు చేస్తారు. అనంతరం వీటిని అడవిలోకి వదిలేస్తారు.
దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాల్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18, శనివారం దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాల్ని తీసుకొస్తారు. మిలిటరీ విమానమైన బోయింగ్ సీ17 విమానంలో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ నుంచి చీతాల్ని గ్వాలియర్