Home » Kurnool Bus Tragedy
Kurnool Bus Tragedy కర్నూల్ జిల్లాలో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మధ్య నడుస్తున్న ట్రావెల్ బస్సు లారీని ఢీకొట్టింది.
Kurnool Bus Tragedy ట్రావెల్స్ బస్సులో మంటలు ఒక్కసారిగా వ్యాపించడానికి ప్రధాన కారణం సెల్ ఫోన్లు అని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారణకు
Kurnool Bus Tragedy : కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, బస్సు ప్రమాద ఘటనపై ..
కర్నూలు జిల్లాలో జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదానికి అసలు కారణాలు ఏమిటి? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు వ�
దేశాన్ని కుదిపేసిన కర్నూలు జిల్లా బస్సు అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ ఘోర ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఒక బాధితుడి మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. "చిన్న మంట అనుకున్నాం సార్... ఆర్పాలని ప్రయత్నించాం. కానీ అది ఒక్కసారిగా మొత్తం బస్సును �
Kurnool Bus Fire Accident: కర్నూలు జిల్లాలో నిన్న అర్ధరాత్రి జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన నుంచి బయటపడిన ఒక కుటుంబ సభ్యుడు సంఘటన స్థలంలో కన్నీళ్లతో చెప్పిన వివరాలు హృదయాలను కలిచివేస్తున్నాయి.