Home » Kurnool
విజిలెన్స్ కమిషనర్ కార్యాలయం, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుంచి కర్నూలుకు తరలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా నలుగురు. మాయమాటలు చెప్పి తీసుకెళ్లారు. గదిలో నిర్భధించి దారుణానికి ఒడిగట్టారు. కామంతో కళ్లు మూసుకుపోయి మృగాళ్లుగా
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వైసీపీ నేతలు అలకబునారు. స్థానిక పదవులపై రెడ్డి సామాజికవర్గం నేతలు పెట్టుకున్న ఆశలపై.. రిజర్వేషన్లు నీళ్లు చల్లాయి. ఎన్నికల సమయంలో మంత్రి బుగ్గన ద్వితీయ శ్రేణి నాయకులకు ఇచ్చిన పద
రాజయలసీమ నేతలు ప్రత్యేక వాదాన్ని ముందుకు తెచ్చారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతున్నారు. లేకపోతే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏపీలో రాజధాని రగడ ముదురుతోంది. అమరావతిలో ఆందోళనలు జరుగుతుటే.. రాయలసీమలో కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి.
రాయలసీమలో మూడు విభాగాలు ఏర్పాటు చేయాలని.. లేదంటే పాత డిమాండ్లు తెరపైకి వస్తాయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. రాయలసీమలో మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా డోన్ లో పోలీసులు వీధి రౌడీలను మరిపించారు. అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు. 50 ఏళ్ల వ్యక్తిని బూటు కాళ్లతో తన్నుతూ దాడి చేశారు.
ఏపీ రాజధాని విభజనపై జగన్ ప్రభుత్వానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) రెండు రకాల ఆప్షన్లు ఇచ్చింది. మొదటి ఆప్షన్ ప్రకారం విశాఖలో రాజ్భవన్, సీఎం కార్యాలయం,
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వాలంటీర్ పై దాడి చేశారు. డిగ్రీ విద్య పథకాన్ని ఆన్ లైన్ లో చేర్చలేదని దాడి చేశారు.
ఏపీలో మూడు రాజధానుల అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. రాజధాని మార్పుపై అటు ప్రజల్లో ఇటు రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.