Home » Kushi
ఈ సాంగ్ నా రోజా నువ్వే.. నా దిల్ సే నువ్వే.. అని సాగుతుంది. ప్రతి చరణంలోను నాలుగు లైన్ ఉంటే ప్రతి లైన్ ను కూడా మణిరత్నం సినిమా పేరు వచ్చేలా రాశారు. మణిరత్నం తీసిన తెలుగు, తమిళ సినిమాల టైటిల్స్ తో ఈ పాటను రాశాడు డైరెక్టర్ శివ నిర్వాణ. పాట విన్నాక అం�
ప్రస్తుతానికి విజయ్ శివనిర్వాణతో ఖుషీ మూవీ చేస్తున్నారు. విజయ్, సమంత క్రేజీ కాంబినేషన్లో ఖుషీ మూవీ చేస్తున్నారు. లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలు పెట్టుకున్నారు.
ఖుషి ఫస్ట్ సింగల్ ని మే 9న రిలీజ్ చేస్తామంటూ విజయ్ దేవరకొండ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశాడు.
విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ఖుషీ సినిమా నుంచి ఎట్టకేలకు అప్డేట్ వచ్చింది. ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి డేట్ ఫిక్స్ చేశారు.
సమంత, విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషీ. నేడు సామ్ పుట్టినరోజు కావడంతో చిత్ర యూనిట్ కొత్త లుక్ ని రిలీజ్ చేశారు. అయితే సమంత లుక్..
సమంత ఆక్సిజన్ మాస్క్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో చూసిన నెటిజెన్లు సామ్ కి ఏముందని కంగారు పడుతుంది. అసలు విషయం ఏంటంటే..
సమంత కోసం తిరుపతి, నాగపట్నం, కడప దర్గా, చెన్నైలోని దైవ క్షేత్రాలు సందర్శించిన వీరాభిమాని.. ఇప్పుడు గుడి కట్టిస్తున్నాడు.
సమంత తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వేసింది. అది చూసిన నెటిజెన్లు శాకుంతలం రిజల్ట్ గురించే సమంత ఈ పోస్ట్ వేసింది అంటున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటంటే..
విజయ్ దేవరకొండ, సమంతతో కలిసి ఖుషీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయ్, సమంతకు ఒక లేఖ రాశాడు. ఆ లేఖలో ఏముందో తెలుసా?
తాజాగా సమంత మాయోసైటిస్ తో పోరాడి ఖుషి సినిమా షూటింగ్ కి సమంత తిరిగి వచ్చినందుకు చిత్రయూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మార్చ్ 8 ఉమెన్స్ డే రోజు సమంత ఖుషి సెట్స్ లో అడుగుపెట్టింది. సమంతకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ.............