వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనా 14వ రౌండ్ చర్చలకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ ద్వితీయార్థంలో ఇరు దేశాల మధ్య 14వ రౌండ్
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద, వాస్తవ నియంత్రణ రేఖ (LAC)వెంబడి చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు..తాజాగా ఇజ్రాయెలీ డ్రోన్ల రాకతో భారత ఆర్మీ నిఘా సామర్థ్యాలకు మరింత బూస్ట్
వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏరియాల్లో చైనా కొత్త హైవేలను
గతవారం చైనా ఆమోదించిన నూతన భూ సరిహద్దు చట్టంపై ఇవాళ భారత్ స్పందించింది. చైనా తాజా చట్టం..ద్వైపాక్షిక సంబంధాలపైనా,సరిహద్దు నిర్వహణకు సంబంధించిన ప్రస్తుత
డ్రాగన్ వంకర బుద్ధి.. భారత్కు కొత్త తలనొప్పి..!
చైనా మళ్లీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత సరిహద్దులకు భారీ ఎత్తున ఆయుధాలను తరలిస్తోంది. తాజాగా భారత సరిహద్దు వెంబడి 100 అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్ లాంఛర్లను చైనా మోహరించింది.
లద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.
సరిహద్దులో చైనా మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. తూర్పు లడఖ్లో ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దుల్లో భారీగా సైనిక
డీఆర్డీవో(Defence Research and Development Organisation)అభివృద్ధి చేసిన నిర్భయ్ క్రూయిజ్ మిసైల్ ని ఇవాళ భారత్ విజయవంతంగా పరీక్షించింది.
12వ విడత సైనిక చర్చల తర్వాత తూర్పు లడఖ్లోని గోగ్రా పోస్ట్ నుంచి చైనా-భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ డ్రాగన్ దేశం ఎప్పుడు ఏ కొర్రీ పెట్టినా ధీటుగా స్పందించే ఏర్పాట్లను కేంద్రం చేస్తోంది.