సరిహద్దుల్లో సైనిక ప్రతిష్టంభనపై శనివారం భారత్-చైనా సైన్యాలు నిర్వహించిన 12వ విడత చర్చలపై సోమవారం(ఆగస్టు-2,2021) సంయుక్త ప్రకటన విడుదలైంది.
ఏడాదికి పైగా తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య సైనిక ప్రతిష్ఠంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
భారత్-చైనా విదేశాంగశాఖ మంత్రులు బుధవారం భేటీ అయ్యారు.
మోదీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
మూడు రోజుల లడఖ్ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం లేహ్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.
తూర్పు లడఖ్ లో చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా భారత్ చర్యలు తీసుకుంటోంది.
INDIA-CHINA చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడాలంటే సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొంటేనే సాధ్యమవుతుందని భారత్ మరోమారు స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ, సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితులపై చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశీ వ్యవహార
Defence Ministry ఈశాన్య లడఖ్ లోని పాంగాంగ్ ఏరియాలో భారత భూభాగం ఫింగర్ 4 వరకేనంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యమని భారత రక్షణశాఖ శుక్రవారం(ఫిబ్రవరి-12,2021) ప్రకటించింది. భారత భూభాగం ఫింగర్ 8 వరకు ఉందని స్పష్టంచేసింది. భారతదేశ చి
Rajnath Singh తూర్పు లడఖ్ సరిహద్దుల్లో తొమ్మిది నెలలుగా సాగుతున్న సైనిక ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామని గురువారం(ఫిబ్రవరి-11,2021) రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో కీలక ప్రకటన చేశారు. పాంగాంగ్ సరస్సు ఉ
Army chief General Naravane visits forward areas ఆర్మీ చీఫ్ ఎమ్ఎమ్ నరవాణే ఇవాళ(డిసెంబర్-23,2020) తూర్పు లడఖ్ లోని అత్యంత ఎత్తైన రేచిన్ లా సహా పలు ఫార్వార్డ్ ఏరియాలను సందర్శించారు. ఫార్వార్డ్ ఏరియాల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లతో ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ఇదే అశక్తి,ఉత్సాహంతో