LADAK

    అక్రమంగా ఆక్రమించారు.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

    October 31, 2019 / 02:40 PM IST

    జమ్మూకశ్మీర్,లడఖ్ లు ఇవాళ(అక్టోబర్-31,2019)నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో చైనా తీవ్రమైన వ్యాఖ్యాలు చేసింది. భారత్ నిర్ణయం చట్ట వ్యతిరేకమని, ఇది చెల్లదని కామెంట్ చేసింది. చైనా చేసిన వ్యాఖ్యలకు భారత్ �

    లడఖ్ మొదటి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన మాథుర్

    October 31, 2019 / 10:18 AM IST

    ల‌డ‌ఖ్‌ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌గా రాధాకృష్ణ మాథుర్‌ ఇవాళ(అక్టోబర్-31,2019) ప్ర‌మాణ స్వీకారం చేశారు. జ‌మ్మూక‌శ్మీర్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ గీతా మిట్ట‌ల్ .. మాథుర్‌ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. లేహ్‌, కార్గిల్‌కు చెందిన అధికారులు ఈ కార్య‌క్ర‌మ

    జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో 81సీట్లు గెలిచిన బీజేపీ…మోడీ అభినందనలు

    October 25, 2019 / 09:26 AM IST

    గురువారం జమ్మూకశ్మీర్ లో జరిగిన బ్లాక్ బెవలప్ మెంట్ కౌన్సిల్(BDC)ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. కొత్త,యువ నాయకత్వం అంటూ ఈ ఎన్నికలను మోడీ అభివర్ణించారు. జమ్మూ,కశ్మీర్,లఢఖ్ లో ఎన్నికలు చాలా ప్రశాంత

    ఇక పర్యటించండి : ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ లోకి టూరిస్టులకు అనుమతి

    October 21, 2019 / 12:29 PM IST

    ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్ ప్రాంతం ఇప్పుడు పర్యాటకులు, పర్యాటక రంగం కోసం తెరిచి ఉందని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ తెలిపారు. ఇవాళ(అక్టోబర్-21,2019)లడఖ్ లో పర్యటించన ఆయన….పర్యాటకులు సియాచిన్ లో పర్యటించవచ్చన్నారు. సియాచిన్ బేస్ క్�

    పీవోకే ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే

    August 29, 2019 / 09:00 AM IST

    లేహ్ లో డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రీసెర్చ్‌ నిర్వహించిన 26వ ‘కిసాన్‌- జవాన్‌ విజ్ఞాన్‌ మేళా’(సైన్స్‌ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్�

    జర్నలిస్ట్ లకు బీజేపీ లంచం! : సీసీటీవీ క్లిప్ విడుదల

    May 8, 2019 / 07:38 AM IST

    సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప�

    మోడీ కీలక వ్యాఖ్యలు : మళ్లీ నేనే ప్రధాని

    February 3, 2019 / 09:55 AM IST

    రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-3,2019) జమ్మూ కాశ్మీర్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రా

    లడఖ్ లో హిమపాతం…10మంది గల్లంతు

    January 18, 2019 / 06:47 AM IST

    లడఖ్ లోని ఖర్దుంగ్ లే ప్రాంతంలో  ఆకస్మిక హిమపాతం కారణంగా దాదాపు 10 మంది చిక్కుకుపోయారు. ఖర్దుంగ్ లే దేశంలోనే ఎత్తైన ప్రాంతాల్లో ఒకటి. లేహ్ జిల్లాలో ఉండే ఈ రోడ్డు షయోక్-సుబ్రా లోయలను కలుపుతుంది. 17,500 అడుగుల ఎత్తులో వీరు గల్లంతైనట్లు తెలుస్త

10TV Telugu News