Home » Ladakh
భారత్, చైనా సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు కుతంత్రాలకు తెరలేపింది చైనా. చైనా సైనికులు పెద్ద సంఖ్యలో భారత సరిహద్దులకు చేరుతున్నారు. చర్చల పేరుతో చైనా చేస్తున్న డ్రామాలను పసిగట్టిన భారత్ వెంటనే అలర్ట్ అ�
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కాగ్.. కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. లడఖ్(ladakh), సియాచిన్(siachen) వంటి ఎత్తైన పర్వత ప్రదేశాల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు(troops) కల్పిస్తున్న కనీస సౌకర్యాల విషయంలో కేంద్రం తీరుని కాగ్ తప్ప�
చలి చంపేస్తోంది. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చలి పులి పంజా విసురుతోంది. ఉత్తరాది రాష్ట్రాలు చలితో గజగజ వణుకుతున్నాయి. ఎముకలు కొరికే చలితో జనాలు
జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ లో ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుధ్దరించారు. జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఆరోజు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగ
జమ్మూకశ్మీర్, లద్దాఖ్ నేటి నుంచి నూతన కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించాయి. ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ రెండు ప్రాంతాలు... నేటి నుంచి కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారాయి.
ఉత్తర పాంగాంగ్ సరస్సు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. భారత్ – చైనా సైనికులు పరసర్పం తలపడడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రోటోకాల్ ప్రకారం ఇరు దేశాల బ్రిగేడియర్ స్థాయి అధికారులు చర్చలు జరిపారు. చర్చలతో ఉద్రిక్తతలకు తెరపడింది. భారత సైన్యం గ