Ladakh

    India – China Border : లడఖ్ లో 35 వేల భారతీయ సైనికులు

    July 31, 2020 / 07:32 AM IST

    India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�

    ఇలాంటివి చూస్తుంటే రక్తం మరిగిపోతోంది : రాహుల్​ గాంధీ

    July 27, 2020 / 02:59 PM IST

    భారత్​-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ. చైనా దురాక్రమణలపై ఇవాళ(జులై-27,2020) మరోసారి కేంద్రాన్ని విమర్శించారు రాహుల్​ గాంధీ. చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పిన రాహుల్.. మోడీ .

    డ్రాగన్ వక్రబుద్ధి : సరిహద్దులో 40 వేల మంది సైన్యం

    July 23, 2020 / 08:28 AM IST

    సరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు లడఖ్ వద్ద బల

    భారత్ లో అంగుళం భూమిని కూడా ఎవ్వరూ టచ్ చేయలేరు…లడఖ్ లో రక్షణ మంత్రి..పారాట్రూపర్ల విన్యాసాలు అదుర్స్

    July 17, 2020 / 09:06 PM IST

    కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుక్రవారం(జులై-17,2020)లడఖ్ లో పర్యటించారు. చైనా సరిహద్దులో భారత సైనిక సేనల సన్నద్ధతను సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ లద్ధఖ్‌లో పర్యటిస్తున్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో రెండు వారాల క్రితం ప్ర�

    CPECపై చైనా ఆందోళనలే భారత్‌తో జగడానికి కారణమా?

    July 16, 2020 / 04:03 PM IST

    ఆక్సాయ్ చిన్ మరియు చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడర్(CPEC)పై డ్రాగన్ దేశపు ఆందోళనలే… ప్రస్తుతం లఢఖ్ లోని సరిహద్దు దగ్గర భారత్-చైనా దళాల మధ్య ప్రతిష్ఠంభణకు కారణంగా తెలుస్తోంది. ఆర్టికల్ 370రద్దుతో చైనాలో ఆందోళనలు గతేడాది ఆగస్టులో జమ్మూకశ్మీర్ క�

    ఎవరో అబద్ధం చెప్తున్నారు: మోడీ లడఖ్ పర్యటనపై రాహుల్ కామెంట్లు

    July 3, 2020 / 08:31 PM IST

    ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం లడఖ్ పర్యటనలో సందర్భంగా చైనాతో పోరాడి అమరులైన సైనికుల గురించి మాట్లాడారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ చేసిన కామెంట్లపై ప్రశ్నించారు. హిమాలయ ప్రాంతంలోని ప్రజలు చైనా తమ భూభాగాన్ని తీసేసుకుందంటు�

    లద్ధాఖ్‌లో మోడీ గర్జన : భారతదేశ శత్రువు మీ ఉగ్రరూపాన్ని చూసింది!

    July 3, 2020 / 02:49 PM IST

    లద్దాఖ్ లో భారత ఆర్మీ సైనికులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కష్ట సమయంలో మనం పోరాడుతున్నామని ఆయన అన్నారు. మీ ధైర్య సాహసాలు మాకెంతో స్ఫూర్తినిస్తున్నాయని చెప్పారు. చైనాకు గట్టి సందేశం ఇవ్వడానికే లద్దాఖ్ లో ప్రధాని నరేంద్ర �

    11వేల ఎత్తులో సైనికులను కలిసిన మోడీ

    July 3, 2020 / 02:15 PM IST

    భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమ�

    లద్దాక్ కు ప్రధాని మోడీ..టాప్ కమాండర్లతో మీటింగ్

    July 3, 2020 / 11:18 AM IST

    భారత ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్ లో పర్యటించారు. 2020, జులై 03వ తేదీ శుక్రవారం ఉదయం జరిగిన ఈ అకస్మిక పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం ఉదయం CDF Chief బిపిన్ రావత్ తో కలిసి లేహ్ కు చేరుకున్నారు. భారతీయ సైనికులను కలువనున్నారు. ఇటీవలే చైనా సైనిక�

    భారత్‍పై చైనా భారీ కుట్ర, కశ్మీర్‌లో మారణహోమానికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో చర్చలు

    July 2, 2020 / 09:10 AM IST

    భారత్ పై చైనా భారీ కుట్ర పన్నిందా? భారత్‌ను దొంగ దెబ్బ తీయాలని చూస్తోంది? ఓవైపు సైనికులు, మరోవైపు ఉగ్రవాదులతో దాడులకు పథకం పన్నిందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తూర్పున చైనా, పశ్చిమాన పాకిస్తాన్‌.. భారత్‌ను దొంగదెబ్బ కొట్టేందుకు కలిసి�

10TV Telugu News