Ladakh

    నాలుగు దశాబ్దాల తర్వాత సరిహద్దులో కాల్పులు.. చొరబాటుకు యత్నించిన చైనా.. భారత్ వార్నింగ్ షాట్స్

    September 8, 2020 / 06:51 AM IST

    తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఐసి) పై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగి పోతూ ఉన్నాయి. చైనా దళాలు మళ్లీ చొరబడటానికి ప్రయత్నించగా.. దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత, సోమవారం రెండు దేశాల మధ్య కాల్పులు జరిగాయి. అయితే, �

    సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత: భారత్, చైనా దళాల మధ్య కాల్పులు

    September 8, 2020 / 06:33 AM IST

    తూర్పు లడఖ్ సెక్టార్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఐసి) లో భారతీయ, చైనా సైనికుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. గత మూడు నెలలుగా తూర్పు లడఖ్‌లో చైనా మరియు భారతదేశం మధ్య చాలా ఉద్రిక్త పరిస్థితి �

    చైనాకు బిగ్ షాక్​… భారత్ అధీనంలో కీలక ప్రాంతం

    September 1, 2020 / 08:55 PM IST

    పాంగాంగ్​ సో సరస్సు దక్షిణ తీరంలోని కీలక పర్వత శిఖరాన్ని భారత సైన్యం అధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం. వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) వెంబడి చైనా ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాలు, పరికరాల కళ్లుగప్పి భారత బలగాలు ఇలా చేయడం విశేషం. ఈ కీలక పర్వత శిఖరం�

    విశ్లేషణ: బిపిన్ రావత్ వార్నింగ్ ఇచ్చారు, చైనా బోర్డర్‌లో మళ్లీ టెంపరేచర్ పెరుగుతోందా?

    August 27, 2020 / 08:22 PM IST

    The India-China border dispute, explained: భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతిష్టంభన తొలగిపోయింది. రెండు దేశాల బలగాలు.. క్లాష్ పాయింట్ నుంచి దూరంగా వచ్చేశాయ్. బఫర్ జోన్ ఏర్పాటైంది. ఇవన్నీ విని బోర్డర్‌‌లో పరిస్థితులన్నీ చక్కబడ్డాయ్ అనుకున్నారంతా. కానీ.. సరిహద్దుకు అవతల ఉన్�

    చైనాకు బిపిన్ రావత్ వార్నింగ్

    August 24, 2020 / 12:37 PM IST

    చైనాకు భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య ఇంకా సరిహద్దు వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆ దేశంపై సైనిక చర్యకు దిగేందుకైనా సిద్ధమేనని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. లడఖ్ లో పీఎల్ఏ దళాలు దుర�

    భారత్​-చైనా మధ్య రేపు సరిహద్దు చర్చలు

    August 19, 2020 / 09:28 PM IST

    తూర్పు లడఖ్ లో బలగాల ఉపసంహరణ, సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్​ చైనా దేశాలు గురువారం మెకానిజమ్‌ ఫర్‌ కన్సల్టేషన్ అండ్‌ కో-ఆర్డినేషన్(డబ్ల్యూఎంసీసీ) సమవేశాన్ని నిర్వహించనున్నాయి. ఇరు దేశాల సంయుక్త కార్యదర్శుల స్థాయిలో ఈ చర్చలు �

    పాక్ బోర్డర్ లో తేజస్ యుద్ధ విమానాలు మోహరింపు

    August 18, 2020 / 09:11 PM IST

    భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం అప్రమత్తమైంది. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన ((IAF) మోహరించింది. లడఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం త

    రాత్రివేళ లడఖ్ సరిహద్దుపై రాఫెల్ నిఘా

    August 10, 2020 / 09:24 PM IST

    మొదటి విడతలో భాగంగా ఇటీవల ఫ్రాన్స్ నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, భారత వాయుసేనలోని గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఇటీవల కొత్తగా చేరిన ఐదు రాఫెల్ విమానాలు రాత్రి వేళ లడక్ సరిహద్దుపై నిఘా పెడుతున్నాయి.

    మొన్న నేపాల్…నేడు పాక్ : భారత భూభాగాలను కలుపుకొని కొత్త మ్యాప్ ఆమోదించిన పాకిస్తాన్

    August 4, 2020 / 09:23 PM IST

    భారత్ లో ని జమ్మూ కశ్మీర్, లడఖ్‌లోని కొన్ని ప్రాంతాలను తమ దేశంలోని ప్రాంతాలుగా పేర్కొంటూ ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాక్ ప్రభుత్వం కొత్త మ్యాప్‌ను ఆమోదించింది. ఇది పాకిస్థాన్ ప్రజల ఆక్షాంక్షలను తెలియజేస్తుందని… ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ �

    India – China Border : లడఖ్ లో 35 వేల భారతీయ సైనికులు

    July 31, 2020 / 07:32 AM IST

    India – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ సైనికులను మోహరించింది. వీరంతా కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడే వారు. సియాచిన్, ల�

10TV Telugu News