Home » Ladakh
పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ స్వాధీనం చేసుకుంటుందని మరోసారి స్పష్టం చేశారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. గురువారం శౌర్య దివస్ సందర్భంగా ఆయన మాట్లాడారు.
మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా హత్య కూడా చేశాడో నిందితుడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు. కానీ, పోలీసులు అతడి మెడపై కొన్ని గాట్లు ఉండటం గుర్తించారు. దీంతో నిందితుడిని విచారించగా అసలు విషయం బయటపడింది.
సరిహద్దులో చైనా రెచ్చగొట్టే వైఖరిని భారత్ ప్రశ్నించింది. నిబంధనలు, ఒప్పందాలను ఉల్లంఘిస్తూ తరచూ చైనా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుండటంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కార్గిల్ యుద్ధంలో భారత్ విజయానికి నేటితో 23 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రతియేటా నిర్వహించే విజయ్ దివస్ సంస్మరణ దినోత్సవాన్ని... లద్దాఖ్లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది కూడా అమర వీరు�
గడ్డకట్టే చలిలో కూడా జవాన్లు పగలు, రాత్రి లెక్కచేయకుండా దేశ రక్షణకోసం గస్తీ కాస్తుంటారు. గస్తీ సమయంలో వారుచేసే సాహసాలకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి. తాజాగా ఓ అధికారి గడ్డకట్టే చలిలో సూర్య నమస్కారాలు చ�
2020 నుంచి బయటికి వెళ్లని ఆయన, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో పర్యటన ప్రారంభిస్తున్నారు. అయితే, ఇది వ్యక్తిగత పర్యటన మాత్రమే అని, ఎలాంటి పబ్లిక్ లేదా మత సంబంధమైన కార్యక్రమం కాదని దలైలామా కార్యాలయం తెలిపింది.
ప్రతి ఏటా లక్షలాది మంది జనం ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వస్తుంటారు. ఈ ప్రాంతాలను సందర్శించాలనుకునే వాళ్లు రోడ్డు మార్గంలోనే వెళ్లాలి. దీనికి ఎక్కువ టైమ్ పడుతుంది. పైగా రోడ్లు ప్రమాదకరంగా ఉంటాయి. అయితే, హెలికాప్టర్ సేవల ద్వారా పర్యాటకులు త�
లద్ధాఖ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.టర్టుక్ సెక్టార్లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ఈ ప్రమాదంలో ఏడుగురు ఆర్మీ జవాన్లు దుర్మరణం చెందారు. మరో 19మంది జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యారు.
వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనా 14వ రౌండ్ చర్చలకు రెడీ అవుతున్నాయి. డిసెంబర్ ద్వితీయార్థంలో ఇరు దేశాల మధ్య 14వ రౌండ్
బీజేపీ నాయకులు కొందరు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి నకిలీ ఫొటోలను షేర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శనివారం ఆరోపించారు.