Home » Ladakh
లేహ్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలోని ఖేరీ ప్రాంతం వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాంతంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గురువారం లేహ్ చేరుకున్నారు. అయితే ఆయన పర్యటనను ఆగస్టు 25 వరకు పొడిగించారు. 30 మంది సభ్యులున్న లడఖ్ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఎల్హెచ్డీసీ)-కార్గిల్కు వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగను�
గత వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఐసీ)పై చైనా సైనిక కార్యకలాపాలు పెరిగిన తరుణంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. చివరి (18వ) సమావేశం ఏప్రిల్ 23న జరిగింది.
వరుస భూకంపాలు జమ్మూకశ్మీరులో కలకలం రేపాయి. 24 గంటల్లోనే ఐదు సార్లు భూకంపాలు సంభవించడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం వచ్చిన 15 నిమిషాల తర్వాత జమ్మూ కశ్మీర్లోని దోడా జిల్లాలో శనివారం రాత్రి 9.55 గ
అయితే 26 పాయింట్లలోకి మన బలగాలు వెళ్లలేకపోతున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో లేహ్ ఎస్పీ పీ.డీ నిత్య పేర్కొన్నారు. ఈ నివేదికను ఆమె గతవారం ఢిల్లీలో జరిగిన పోలీస్ సదస్సులో కేంద్రానికి సమర్పించారు. చైనా ఏకపక్షంగా సరిహద్దులను మార్�
చైనా సరిహద్దులో ఉన్న లదాఖ్ ప్రాంతంలోని, న్యోమా వద్ద ఎయిర్ఫీల్డ్ నిర్మించబోతుంది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు కానున్న వైమానిక స్థావరం. ఎల్ఏసీ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్)కి 50 కిలోమీటర్ల దూరంలోనే ఇండియా దీన్ని నిర్మించబోతు
2020 నుంచే సరిహద్దు వెంటన ప్రత్యేక బలగాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి చర్యలనైనా దూకుడుగా ఎదుర్కొనేందుకు వైమానిక దళం సిద్దంగా ఉంది. తాజాగా గరుడ బలగాల మోహరింపుతో సరిహద్దు మరింత పటిష్టమైందని ప్రభుత్వం పేర్కొంది. ప్రత్యేక బలగాలకు ప్రత్యేక ఆయ
రెండు రోజుల వరకు నిఘా మిషన్లను నిర్వహించగల అధునాతన మానవరహిత వైమానిక వాహనాలతో కూడిన కొత్త డ్రోన్ స్క్వాడ్రన్లను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. ఒక స్క్వాడ్రన్ తూర్పు లడఖ్ సెక్టార్కు దగ్గరగా ఉండగా, మరొకటి సిక్కిం సెక్టార్పై నిఘా ఉంచడానికి �
జమ్ము-కాశ్మీర్ లోయను చలి వణికిస్తోంది. ఈ ప్రాంతంలో వరుసగా మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోడలు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి లదాఖ్ ప్రాంతంలో చేసిన బైక్ రైడ్ వీడియో నెటిజన్లు ఆకట్టుకుంటోంది.