Home » Ladakh
ప్రపంచంలోని ఎత్తైన రహదారిని తూర్పు లడఖ్లో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO)నిర్మించిందని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
బోర్డర్ లో చైనా దురాక్రమణను ఎదుర్కోవడంపై ఇండియన్ ఆర్మీ ఫోకస్ పెట్టింది. చైనాకు చెక్ పెట్టేందుకు బోర్డర్ లో భారీగా బలగాలు మోహరించింది. తూర్పు లద్దాఖ్ సరిహద్దులో
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లడఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి దాదాపు రెండున్నర సంవత్సరాలు అవుతుండగా ఎట్టకేలకు ఆ ప్రాంతానికి ఓ బహుమతి దక్కనుంది. లడఖ్లో మొట్ట మొదటి సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ గ
భారత్-చైనా విదేశాంగశాఖ మంత్రులు బుధవారం భేటీ అయ్యారు.
దేశంలో జనాభా అందరికీ వ్యాక్సినేషన్ జరిగిన తొలి కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ నిలిచింది.
సోషల్ మీడియా దిగ్గజం..ట్విట్టర్ (Twitter) భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కింది. ఇండియా మ్యాప్ నుంచి జమ్ముకశ్మీర్ ను తొలగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ లో జమ్ముకశ్మీర్ అంతర్భాగంగా ట్విట్టర్ చూపించింది.
మూడు రోజుల లడఖ్ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం లేహ్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.
గతేడాది ఇదే రోజున తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులర్పించారు.
పై లడఖ్కు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణించేందుకు అనువుగా మనాలీ- లేహ్ మార్గంలో ఓ సొరంగ మార్గం నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
కరోనా కట్టడి కోసం లడఖ్ లో విధించిన కర్ఫ్యూ పొడిగించడింది.