Home » Lakhimpur-Kheri
అతడు ఫోన్ లో మాట్లాడుతున్నాడు. ఇంతలో సడెన్ గా అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. Heart Attack - Gadar 2
ఉత్తరప్రదేశ్ లో లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఇచ్చిన వివరణను న్యాయమూర్తులు ప్రస్తావిస్తూ, విచారణ పూర్తి కావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని సెషన్స్ జడ్జి తెలియజేశారని పేర్కొన్నారు. రైతులపై కారు తోలిన ముగ్గురు వ్యక్తులను ఆందోళనకారులు కొట్టిచంప�
భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలో భార్యను హత్య చేశాడు భర్త. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా భార్య మృతదేహాన్ని 400 కిలోమీటర్లు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు.
పెద్ద పులి దాడిలో రైతు మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్, దక్షిణ ఖేరి అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. పశుగ్రాసం కోసం చెరుకు తోటకు వెళ్లిన రైతుపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో రైతు తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు-మినీ ట్రక్కు ఢీకొన్న ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బాలికలిద్దరినీ బైక్లపై బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నప్పటికీ.. జునైద్, సుహైల్లతో వారికి ఎప్పటి నుంచో స్నేహం ఉందని, అయితే పెళ్లి విషయంలో ఒత్తిడి తీసుకురావడంతో హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఇంటి నుంచి తీసుకె�
బీజేపీపై యూపీలో వ్యతిరేకత పెరిగిందంటూ ప్రతిపక్షాలు చేసిన అసత్య ప్రచారాలను సైతం తిప్పికొడుతూ లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మొత్తం 8 నియోజకవర్గాల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది
లఖింపూర్ ఖేరీ ఆందోళనలో రైతుల చావుకు కారణమైన మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి అయిన అజయ్ కుమార్ మిశ్రాకు లఖింపూర్ ఖేరీ హింసకు
దేశాన్ని కుదిపేసిన లఖింపూర్ ఖేరీ ఘటనలో వాస్తవాలు బయటపడ్డాయి. సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. పక్కా ప్రణాళికతోనే లఖింపూర్ ఖేరీ దాడి జరిగిందని సిట్ తేల్చింది.