Home » lalu prasad yadav
13 సంవత్సరాల నాటి కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ కు ఊరట లభించింది. ఆ కేసులో లాలూను నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది...
బీహార్ మాజీ CM..ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది.దీంతో ఆయన్ని మరోసారి ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.ఎమర్జన్సీ వార్డులో చికిత్సనందిస్తున్నారు.
ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో రాంచీ రిమ్స్ లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ ను ఢిల్లీ ఎయిమ్స్ కి తరలించనున్నరు
గతంలో ఆర్జేడీ మద్దతు కోరిన బీజేపీ.. అందుకు లాలూ సమ్మతించకపోవడంతో ఆయనపై కేసులు పెట్టి జైలుకు పంపారని వీహెచ్ అన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్కు ఐదేళ్ల జైలు శిక్ష
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు ఐదేళ్ల శిక్ష విధిస్తు సంచలన తీర్పు వెలువరించింది
సాగు చట్టాలు రద్దు చేసారు సరే..మరణించిన 700మంది రైతుకుటుంబాల సంగతేంటీ? అని బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ప్రశ్నించారు.
బీహార్ లో త్వరలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నేతలు గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. ఈ సమయంలోనే ఆర్జేడీ నేత తేజస్వి ఓటర్లకు డబ్బు పంచుతూ కెమెరాకు చిక్కారు
ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ శుక్రవారం తన 74వ జన్మదిన వేడుకలను గురువారం ఢిల్లీలో నిరాడంబరంగా జరుపుకున్నారు.
Lalu Prasad’s health deteriorates, daughter Misa Bharti reaches RIMS Ranchi రాష్ట్రీయ జనతా దళ్(RJD)ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం గురువారం సాయంత్రం ఒక్కసారిగా క్షీణించింది