Home » lalu prasad yadav
2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలను ఏకం చేయాలనే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దేశ రాజధానిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధ�
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై లాలూ నిప్పులు చెరిగారు. బిహార్ నుంచి బీజేపీ ప్రభుత్వం పోయిందని, అలాగే 2024లో ఈ దేశం నుంచి కూడా పోతుందని లాలూ అన్నారు. ఈ విషయం అమిత్ షాకు తెలిసే.. బిహార్ను జంగిల్ రాజ్ అంటూ ఏవేవో ప్రచారం చేస్తూ, రాజకీయంగా లబ్ది పొందాలన�
బుధవారం బేగంపేట విమానాశ్రయం నుంచి పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్కు బీహార్ సీఎం నితీశ్ కుమార్తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్ ఘన స్వాగతం
బిహార్లోని పలువురు రాష్ట్రీయ జనతా దళ్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు దాడులు చేస్తోన్న నేపథ్యంలో దీనిపై ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య, మాజీ సీఎం రబ్రీదేవి మండిపడ్డారు. బిహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలో �
రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసు విచారణలో భాగంగా బిహార్లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దాడులు చేస్తోంది. భూములను లంచంగా తీసుకున్న ఆరోపణలపై సీబీఐ బిహార్ లోని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్పై కేసు నమోదు చేసిన విచ�
లాలూ జీ..మీరు చెప్పిన పామే మీ ఇంట్లోకి వచ్చింది’ అంటూ నితీష్ కుమార్ పై బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ సెటైర్ వేశారు.
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మెరుగువుతోందని కుమారుడు తేజస్వి యాదవ్ వెల్లడించారు. పట్నా హాస్పిటల్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు తరలించగా వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఆర్జేడీ సుప్రీం బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి వాకబు చేశారు. ఇంటి దగ్గర పడిపోయిన లాలూ కుడి భుజానికి గాయం కావడంతో ఆదివారం పాట్నాలోని హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం జాయిన్ చేశారు.
‘నాన్నా నువ్వే నా హీరో.. నా బ్యాక్ బోన్ నువ్వే.. త్వరగా కోలుకో నాన్నా’ అంటూ.. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య తన ట్విటర్ ఖాతాలో భావోద్వేగ పోస్టు చేశారు. లాలూ ప్రసాద్ యావ్ ప్రస్తుతం ఆస్పత్రిల
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్ ఆసుప్రతిలో చేరారు.