Home » lalu prasad yadav
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న ఆందోళనలో మోదీ ఉన్నారని లాలూ చెప్పారు....
బిహార్ రాజధాని పాట్నాలోని మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నివాసంలో ఆదివారం స్టూడెంట్ ఆర్జేడీ ఇండియా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జేడీ అధినేత లాలూ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ (BJP) వర్సెస్ 'ఇండియా'(INDIA) గురించి ప్రత్యే�
సింగపూర్ లో లాలూ గత ఏడాది డిసెంబరు 5న కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
2024-లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విపక్షాల ఉమ్మడి కార్యచరణపై చర్చ జరుగుతోంది. విపక్ష కూటమికి కొత్త పేరు, సమన్వయ కర్తల నియామకం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఆందోళనలు, సీట్ల పంపకం కోసం కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు.
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశంలో విపక్షాలు ఏకమవుతున్నాయి. అయితే విపక్ష కూటమి నుంచి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీకి పెళ్లైనప్పటికీ.. కొద్ది రోజులకే వారు విడిపోయారు. చాలా కాలంగా ఆయన భా�
ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ ఛార్జిషీట్పై విచారణకు ఇంకా తేదీని నిర్ణయించలేదు. తాజా చార్జిషీట్ విషయం పక్కన పెడితే.. కొంత కాలంగా ఈ కేసు మీద కొనసాగుతున్న విచారణ ఈ జూలై 12న మరోసారి విచారణకు రా�
భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ గడ్డం పెంచుకున్నారు. ఆ తర్వాత తీసేసి, మళ్లీ పెంచారు.
బిహార్ రాజధాని పాట్నాలో విపక్షాల మెగా సమావేశం ముగిసింది.
మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడుతూ శుక్రవారం జరగనున్న సమావేశంలో నిర్మాణాత్మ నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు. ప్రజల�