Home » lalu prasad yadav
దీనిపై రచ్చ రచ్చ జరగడంతో లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్న కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ ఫేస్ బుక్ లో తేజ్ ప్రతాప్ యాదవ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్ సహా పలువురు నేతలు ట్విట్టర్లో తమ బయోను మార్చుకున్నారు.
జేడీయూలో చీలిక తప్పదంటూ ఆర్జేడీ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్గా అవధ్ కొనసాగితే ఇబ్బందులు తప్పవని నితీశ్ సర్కారు భావిస్తోంది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలంచేకూర్చుతూ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ..
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య కాలంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ సమావేశాల అనంతరం లాలూ ప్రసాద్ పార్టీ ఆర్జేడీ నేతలు శుక్రవారం నితీశ్ కుమార్ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి రాజకీయాలను వేడెక్కించారు. విపక్షాల కూటమి ఇండియాలో చేరిన పార్టీల నేతల ఈ ర్యాపిడ్ సమావేశాలకు సంబంధించి ఇప్పుడు అర్థాలు దొర్లుతు
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ గాంధీ రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూప్రసాద్ యాదవ్ తో కలిసి మటన్ వండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మోదీ వంటగదిలో గరిటె తిప్పిన వీడియో హల్ చల్ చేస్తోంది....
ప్రధాని మోదీని సూర్య లోకం పంపించే ఏర్పాటు చేయండి అంటూ ఇస్రోకి మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఖాతాల్లోను రూ.15 లక్షలు వేస్తానని నమ్మి మా ఇంట్లో 11మంది బ్యాంకు ఖాతాలో ఓపెన్ చేశాం. కానీ ఒక్క రూపాయి కూడా పడలేదు. కాబట్టి మోదీన�
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ గతంలో రాజ్యసభ సభ్యురాలు మిసి భారతి ఇంట్లో లాలూ ప్రసాద్ను కలిశారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. మరోవైపు ప్రస్తుతం బీహార్ రాజకీయాలను లాలూ ప్రసాద్ యాదవ్ కంటే, నితీశ్ కుమార్ అంతగా అర్థం చేసుకోలే