-
Home » lalu prasad yadav
lalu prasad yadav
కుటుంబ కలహాలపై లాలూ ప్రసాద్ యాదవ్ కీలక వ్యాఖ్యలు.. ఆర్జేడీ శాసనసభా పక్ష నాయకుడిగా తేజస్వీ యాదవ్ ఎన్నిక
Lalu Prasad Yadav : అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత లాలూ కుటుంబంలో అంతర్గత విబేధాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కూతుళ్లు పాట్నాలోని
లాలూ కుటుంబంలో ఓటమి చిచ్చు.. కూతురు సంచలన నిర్ణయం..
2024లో శరణ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీ చేతిలో ఓటమి పాలైంది.
ఊకో..ఊకో.. చిన్న పిల్లాడిలా ఏంటిది.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని.. బట్టలు చించుకుని, రోడ్డుపై పొర్లుతూ రచ్చ రచ్చ..
తనను రూ.2.7 కోట్లు అడిగారని, ఆ డబ్బు ఇవ్వడానికి తాను నిరాకరించడంతో తన అభ్యర్థిత్వాన్ని తిరస్కరించారని మదన్ షా ఆరోపించారు.
బిహార్లో కొత్త పార్టీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు..! పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ఇదే..!
తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటి నుండి తేజ్ ప్రతాప్ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
లాలూ కుటుంబంలో తేజ్ ప్రతాప్ మిస్టరీ 'గర్ల్ఫ్రెండ్' చిచ్చు..! ఎవరీ అనుష్క యాదవ్..
దీనిపై రచ్చ రచ్చ జరగడంతో లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొన్న కొడుకునే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
లాలూ కుటుంబంలో సోషల్ మీడియా పోస్ట్ చిచ్చు.. కన్న కొడుకునే పార్టీ నుంచి బహిష్కరించిన తండ్రి..
తాను రిలేషన్షిప్లో ఉన్నానంటూ ఫేస్ బుక్ లో తేజ్ ప్రతాప్ యాదవ్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఒక్క సభతో అటెన్షన్ గ్రాబ్ చేసిన ఇండియా కూటమి
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్ సహా పలువురు నేతలు ట్విట్టర్లో తమ బయోను మార్చుకున్నారు.
బిహార్లో నితీశ్ మార్క్ పాలిటిక్స్.. అసెంబ్లీ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం
జేడీయూలో చీలిక తప్పదంటూ ఆర్జేడీ పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో స్పీకర్గా అవధ్ కొనసాగితే ఇబ్బందులు తప్పవని నితీశ్ సర్కారు భావిస్తోంది.
బీహార్లో ఎవరి బలమెంత? ఆర్జేడీ నేతృత్వంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉందా?
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు బలంచేకూర్చుతూ ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ..
భూ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి స్వల్ప ఊరట
2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ హయాంలో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నారు. 2008-09 మధ్య కాలంలో రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా అందులో కొన్ని అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.