Home » lalu prasad yadav
Lalu Yadav’s “Poaching” Audio Clip బీహార్ లోని అధికార ఎన్డీఏకు చెందిన ఎంఎల్ఏలను ఆకర్షించేందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ యత్నిస్తున్నారని బీజేపీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో �
Lalu Yadav not well దేశమంతా ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల వైపు చూస్తోంది. మరి కొన్నిగంటల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ కి అనుకూలంగా ఉన్నాయి. తేజస్వీ సీఎం కావడం పక్కా అని మెజార్టీ సర్వేలు చెబుతు�
Lalu Coming Out on Bail on November 9, Nitish’s Farewell Next Day అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బీహార్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. నాయకుల మధ్య దూషణల పర్వం కొనసాగుతోంది. అధికార,విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా హిసువాలో నిర�
Lalu gets bail: దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు బెయిల్ మంజూరైంది. మరికొద్ది రోజుల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శుక్రవారం(అక్టోబర్-9,2020) లాలూ ప�
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్ టార్గెట్గా రాష్ట్రంలో రోజూ ఆరోపణలు, ప్రత్యారోప�
ఆర్జేడీఅధినేత లలూ ప్రసాద్ యాదవ్ భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవిపై పట్నా సచివాలయ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రబ్రీదేవి తనను హింసించారని ఆరోపిస్తూ ఆమె పెద్దకోడలు, తేజప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ జీవితగాథను ‘లాన్టెన్’ (లాంతరు) పేరుతో సినిమాగా తెరకెక్కించనున్నారు..
రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్(71) అనారోగ్యం కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ సైతం నిలకడగా లేవని డాక్టర్లు చెబుతున్నారు. పశుగ్రాసం కుంభకోణ
బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ఆదివారం(మార్చి-3,2019) ప్రధాని మోడీ,సీఎం నితీష్ కుమార్ లు నిర్వహించిన సంకల్ప్ ర్యాలీపై ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్రమోడీ,సీఎం నితీష్ కుమార్,ఎల్ జేపీ అ