Home » land mafia
75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చినట్లు సీఎం దగ్గరకు ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ వెళ్లిందంటున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు.
వైసీపీ బడా లీడర్లపైనే ఎక్కువగా ఆరోపణలు ఉండటంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని ఆ పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన బీహార్కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో గుబులు మొదలయింది.
గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన బీహార్కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో గుబులు మొదలయింది. సోమేశ్కుమార్ లాండ్ ఎపిసోడ్తో ఈ టెన్షన్ మొదలయింది.
Mp : Will bury you 10 feet in the ground CM warns mafia : ‘‘నేను ఈమధ్య చాలా ప్రమాదకర మూడ్లో ఉన్నాను..అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టేది లేదు..మధ్యప్రదేశ్ను వదిలి వెళ్లిపోండి..లేదంటే మిమ్మల్ని 10 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతాను జాగ్ర�
Elugubanti Haribabu: బెజవాడ భూ మాఫియాపై సీఐడీ ఫోకస్ చేసింది. ఎలుగుబంటి హరిబాబు భూదందాకు సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల విచారణకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. హరిబాబుకు సహకరించిన ఐదుగురు రెవెన్యూ, నలుగురు పోలీ�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్లలో దారుణం జరిగింది. భూ కబ్జాదారులు పట్టపగలే రెచ్చిపోయారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్పై దాడికి దిగారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. ప్రభుత్వ స్థలం గురించి ఆర్