-
Home » land mafia
land mafia
కూటమి ప్రభుత్వం టార్గెట్ ఎవరు? భూ రికార్డుల రీవెరిఫికేషన్తో దొరికిపోయేదెవరు?
75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేర్చినట్లు సీఎం దగ్గరకు ఇప్పటికే ప్రైమరీ రిపోర్ట్ వెళ్లిందంటున్నారు.
వైసీపీ పాలనలో భారీ భూదోపిడీ జరిగింది- మంత్రి రాంప్రసాద్ రెడ్డి
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమాలు బయటపడతాయని రికార్డ్స్ కాల్చివేశారు. అనేకమంది అధికారులు ఈ కుట్ర వెనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం పనిచేశారు. ఆ అధికారులే భూ రికార్డ్స్ కాల్చివేతకు పాల్పడ్డారు.
ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్న విశాఖ ఫైల్స్.. వైసీపీ నేతల్లో మరింత టెన్షన్..!
వైసీపీ బడా లీడర్లపైనే ఎక్కువగా ఆరోపణలు ఉండటంతో పార్టీకి మరింత డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉందని ఆ పార్టీ క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఏపీలో మరో కొత్త చట్టం..! భూమి కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామన్న సీఎం చంద్రబాబు
ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
తెలంగాణలో కేటీఆర్, ధర్మవరంలో కేతిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డారు- ఏపీ మంత్రి ఘాటు వ్యాఖ్యలు
తెలంగాణలో కేటీఆర్ ధరణి పేరుతో భూ మాఫియాకు తెరలేపినట్లే.. ధర్మవరంలో కేతిరెడ్డి ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు.
రేవంత్ సర్కార్ బిగిస్తున్న ఉచ్చుతో.. బీహార్ ఐఏఎస్లలో టెన్షన్
గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన బీహార్కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో గుబులు మొదలయింది.
రేవంత్ సర్కార్ బిగిస్తున్న ఉచ్చుతో.. బీహార్ ఐఏఎస్లలో టెన్షన్
గత ప్రభుత్వ హయాంలో కీలక శాఖల్లో చక్రం తిప్పిన బీహార్కు చెందిన ఐఏఎస్ అధికారుల్లో గుబులు మొదలయింది. సోమేశ్కుమార్ లాండ్ ఎపిసోడ్తో ఈ టెన్షన్ మొదలయింది.
మిమ్మల్ని 10 అడగుల గోతిలో పాతి పెడతా..ఆచూకీ కూడా తెలీకుండా చేస్తా : CM వార్నింగ్
Mp : Will bury you 10 feet in the ground CM warns mafia : ‘‘నేను ఈమధ్య చాలా ప్రమాదకర మూడ్లో ఉన్నాను..అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టేది లేదు..మధ్యప్రదేశ్ను వదిలి వెళ్లిపోండి..లేదంటే మిమ్మల్ని 10 అడుగుల గొయ్యి తీసి పాతిపెడతాను జాగ్ర�
జమిందార్ల భూములే ఎలుగుబంటి టార్గెట్.. బెజవాడ భూ మాఫియాపై సీఐడీ ఫోకస్, భూదందాకు సహకరించిన అధికారులపై కేసులు
Elugubanti Haribabu: బెజవాడ భూ మాఫియాపై సీఐడీ ఫోకస్ చేసింది. ఎలుగుబంటి హరిబాబు భూదందాకు సహకరించిన అధికారులపై కేసులు నమోదు చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారుల విచారణకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు. హరిబాబుకు సహకరించిన ఐదుగురు రెవెన్యూ, నలుగురు పోలీ�
రెచ్చిపోయిన భూకబ్జా దారులు… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దాడి
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్లలో దారుణం జరిగింది. భూ కబ్జాదారులు పట్టపగలే రెచ్చిపోయారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజినీర్పై దాడికి దిగారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. ప్రభుత్వ స్థలం గురించి ఆర్