Home » last day
కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ప్రకారం, ఇతర డినామినేషన్ల బ్యాంక్ నోట్లు తగినంత పరిమాణంలో అందుబాటులోకి వచ్చినప్పుడు నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యం నెరవేరింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ 'క్లీన్ నోట్ పాలసీ' కింద నోట్లను ఉపసంహరించుకోవాలని ని�
మే నుంచి ఇప్పటి వరకు దాదాపు 93 శాతం కరెన్సీ నోట్లు బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చినట్లు సెప్టెంబర్ 1న ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం ఆగస్టు 31, 2023 వరకు చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల
చివరి రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. దీంతో ఈటలపై కేసీఆర్ వైఖరి మారిందా అనే చర్చ జోరందుకుంది.
రానున్న రోజుల్లో సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుంది. సమతాస్ఫూర్తి సమారోహం బుధవారం నభూతో న భవిష్యత్ అన్నట్టు మొదలయ్యింది. శ్రీ రామానుజ
Nimmagadda Ramesh Kumar:రిటైర్మెంట్ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను రాజకీయాల్లోకి రాను అని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామని వెల్లడించిన రమేష్ కుమార్.. ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైంది అన్నారు. సీఎస్, డీజీపి పూర్తిగా సహక�
Nimmagadda Ramesh Kumar:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా పాపులర్ అయిన ఎన్నికల అధికారి.. కరోనా సమయంలో ఎన్నికలు వాయిదా వేయడంతో వార్తల్లో వ్యక్తిగా మారిన నిమ్మగడ్డ.. కోర్టుల్లో ప్రభుత్వంపై యు�
తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రంగారెడ్డి-హైదరాబాద్-మహబూబ్నగర్ పట్టభద్రుల సెగ్మెంట్.., నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం... ఈ రెండింటికీ... ఆదివారం పోలింగ్ జరగనుంది.
మేడారం మహాజాతర నేటితో(ఫిబ్రవరి 08,2020) ముగియనుంది. ఈ రాత్రికి దేవతల వన ప్రవేశంతో మహాక్రతువు ముగుస్తుంది. మూడు రోజులుగా కుంభమేళాను తలపించే విధంగా
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ్టితో పూర్తికానుంది. సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగియనుంది.