Home » LAUNCHED
ప్రపంచ వింతల్లో ఒకటి అయిన ఆగ్రాలోని తాజ్ మహల్ ను ఏటా కొన్ని కోట్ల మంది సందర్శిస్తుంటారు. భారతీయులే కాదు విదేశాల నుంచి వచ్చే అనేక మంది పర్యాటకులు తాజ్మహల్ను వీక్షిస్తూ తన్మయత్వంతో పులకించిపోతారు. అలాంటి తాజ్ అందాలను సూర్యుడు ఉదయిస్తు�
ఐసిస్(ISIS) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు అబూ బాకర్ అల్-బాగ్దాదీ కుక్క చావు చట్టినట్లు ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కన్ఫర్మ్ చేసిన విషయం తెలిసిందే. అసలు బాగ్దాదీ కోసం అమెరికా ఆపరేషన్ ఎలా జరిగిందంటే…శనివారం సాయంత్రం 5 గంట�
ఐయూసీ ఛార్జీలంటూ నిమిషానికి 6పైసలు వసూలు చేస్తామని చెప్పిన జియో.. ఈ స్కీమ్ మొదలైనప్పటి నుంచీ రీఛార్జ్ రేట్లతోనే కలిపి అదనపు అమౌంట్ వసూలు చేస్తోంది. వీటికి కొత్తగా లాంచ్ చేసినట్లు చూపెడుతూ మార్కెట్లోకి ఆల్ ఇన్ వన్ ప్యాక్స్ మొదలుపెట్టాయి. ఈ
సరిహద్దులు దాటి మరోసారి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన డ్రోన్ కోసం సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. సోమవారం రాత్రి పంజాబ్ లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని హుస్సేనివాలా సరిహద్దు పోస్టు దగ్గర ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది పాకిస్తాన�
రాష్ట్ర ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కంటి పరీక్షలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు శంకర నేత్రాలయ, ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి, ఇతర ఎన్జీఓల సహకారం తీసుకుంటామని సీఎం జగన్ వెల్లడ
సెప్టెంబర్ 17 ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సేవా సప్తాహ్ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా..బీజేపీ అగ్రనాయకులతో సహా నేతలు..కార్యక్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ క�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ప్రధాని మోడీ ఇవాళ(సెప్టెంబర్-8,2019)లాంఛనంగా ప్రారంభించారు. హర్యానా ప్రజలు త్వరలో ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారో తేలిపోయిందన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్