Home » LAUNCHED
Exams on WhatsApp for students : మీ పిల్లలు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారా? ఆన్లైన్ క్లాసులు వింటున్నారా? వాళ్లకు పాఠాలు అర్థమవుతున్నాయా లేదా? అని అనుమానంగా ఉందా? ఏం ఆందోళన వద్దు. మీ పిల్లల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ బేస్డ్ చాట్బూట్ యాప్న
Modi flags off India’s first-ever driverless metro train మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా పట్టాలెక్కింది. దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ లేని రైలును సోమవారం(డిసెంబర్-28,2020) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ..ఢిల్లీ మెట్రోలో ప్రారం�
Indian Navy Submarine INS Vagir Launched in Arabian Sea : భారత నావికా దళం శక్తి మరింత పెరిగింది. మరో సబ్ మెరైన్ నావికాదళం అమ్ముల పొదిలోకి చేరింది. ముంబైలోని డిఫెన్స్ షిప్ యార్డ్ లో తయారైన 5వ స్కార్పీన్ క్లాస్ సబ్ మెరైన్ ‘‘INS వాగిర్’’ జాతికి అంకితమైంది. ప్రాజెక్ట్ 75లో భాగంగా తయారై
Royal Enfield Meteor 350 launched, : బైకుల్లో పేరుగాంచిన రాయల్ ఎన్ ఫీల్డ్ కొత్త బైక్ ను లాంచ్ చేసింది. క్రూయిజర్ బైక్ మీటీయర్ 350ని 2020, నవంబర్ 06వ తేదీ గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఐషర్ మోటర్స్ భాగమైన మిడ్ సైజ్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ ఈ కొత్త మీటీరియర్ ను తీసు
Dharani Portal Launch : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ట్రయల్స్ సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తహసీల్దార్లకు ట్రైనింగ్ ఇస్తోంది ప్రభుత్వం. మరోవైపు… ధరణి పోర్టల్ ప్రారంభించే వేదికను కూడా �
Kerala launched first water taxi service కేరళ రాష్ర్ట ప్రభుత్వం మొదటిసారిగా వాటర్ టాక్సీ సర్వీసులను ప్రారంభించింది. ఆదివారం(అక్టోబర్-18,2020)అలప్పుజ బ్యాక్ వాటర్స్లో ఈ వాటర్ టాక్సీలను రాష్ర్ట వాటర్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ ప్రారంభించింది. కాటమరాన్ డీజ
Infinix has launched : టెలికాం రంగంలో వివిధ కంపెనీలు కొత్త కొత్త సెల్ లు మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. వినియోగదారులను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్ లో కూడా సందడి సందడి చేస్తున్నాయి. తాజాగా..Infinix నోట్ సిరీస్ లో కొత్త మోడల్ ను విడుదల చేసింది.
దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. డ్రాగన్ దేశం ప్రతికారంగా రెండు బాలిస్టిక్ మిసైళ్లను పేల్చింది. ఇందులో ఒకటి భారత్ కు సమీపంగా..భూటాన్ సరిహద్దుల నుంచి ప్రయోగించడం కలవరానికి గురి చేసింది. అమెరికా నిఘా విమానం యూ 2 చక్కర్లు కొట్�
నిరుపేదల కలలను సాకారం చేద్దామని వారికి ఇళ్ల పట్టాలను అందిస్తామని ఏపీ ప్రభుత్వం అనుకున్నా..కొన్ని అడ్డంకులు తగులుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 15వ తేదీన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం జగన్ ప్రభుత�
ప్రస్తుతం కరోనా టైం నడుస్తోంది. ఈ వైరస్ నుంచి కాపడుకొనేందుకు ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. వేడి వేడి పదార్థాలు తీసుకోవాలని వైద్యులు సూచించడంతో చల్లని పదార్థాలను తాత్కాలికంగా పక్కకు పెట్టేస్తున్నారు. దీంతో చల్లటి కూల్ డ్రింక్, ఐస్ క్రీ