Home » leadership
టెన్త్, ఇంటర్ లో మంచి ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సీఎం జగన్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి తానేటి వనిత, మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ రుహుల్లా, దేవినేని అ
మూడు రోజుల క్రితమే కంపెనీ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో జూకర్బర్గ్ ప్రసంగించారు. కంపెనీకి ప్రణాళికాబద్ధమైన ఉత్పత్తి రోడ్మ్యాప్ గురించి చర్చించారు. వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులు వెంటనే ప్రయోగాలు చేయడం, కంపెనీ కృత్రిమ మే�
మాతృత్వంలో మధురిమలను మనసారా ఆస్వాదించటానికి తన రాజకీయ జీవితాన్నే వదులు కున్నారు న్యూజిలాండ్ మాజీ ప్రధాని జెసిండా ఆర్డెర్న్. మంచి తల్లిగా ఉండేందుకే రాజకీయాల నుంచి వైదొలగుతున్నానని స్పష్టంచేశారు జెసిండా.
మోదీ, నద్దా నాయకత్వంలో బీజేపీ రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఏడాది జరగబోయే లోక్సభ ఎన్నికలు నద్దా ఆధ్వర్యంలోనే జరుగుతాయని స్పష్టమైంది. మరోవైపు ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంద�
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్న వేళ గాంధీభవన్ దగ్గర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరంగం సృష్టించారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏడున్నర సంవత్సరాలుగా సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపాలిటీల్లో అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి చేపట్టామని తెలిపారు.
పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్-కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య రాజకీయ రగడ ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ విషయంలో వేగంగా ఆలోచనలు చేస్తున్న సోనియా గాంధీ, పార్టీలో పలువురు ముఖ్యనాయకులను కలుస్తూ ఉన్నారు. ఈక్రమంలోనే లేటెస్ట్గా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ గురువారం(15 జులై 2021) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ�
ఉత్తరాఖండ్ బీజేపీలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రావత్ పనితీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా సీఎంపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరాఖండ్ బీజేపీలో అసమ్మతి తలెత్తిం�
మోడీ సర్కార్ పై పొగడ్తలు గుప్పించారు టీడీపీ అధినేత,ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు. కరోనా నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో పేదలు,కూలీలు,కార్మికులు,రైతులను ఆదుకునేందుకు గురువారం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పేరుతో 1.7ల�