Home » leaves
శివసేన తర్వాత ఎన్సీపీనే బీజేపీ టార్గెట్ చేసిందని, ఇప్పటికే ఆ పనిలో కమల నేతలు బిజీ బిజీగా ఉన్నారన్న అంచనాల మధ్య తాజా ఘటన మరిన్ని అనుమానాలకు దారి తీస్తోంది. కొందరైతే నాలుగు అడుగులు ముందుకు వేసి.. ఎన్సీపీలో చీలికలు వచ్చాయని, అజిత్ పవార్ పార్టీ వ
మహిళలకు వేతనంతో కూడిన గర్భస్రావ సెలవులు ప్రకటించిందో సంస్థ.అంతేకాదు కుటుంబ సభ్యులకు అనారోగ్యంపాలైనా..సెలవులు ఇస్తోంది. అలాగే బంధువులు చనిపోయినా వేతనంతో కూడిన సెలవులు ఇస్తోంది.
ముల్లంగి ఆకులు తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ముల్లంగి ఆకుల్లో ఉండే డైటరీ కంటెంట్ డైటేరియన్ అలసటను నివారిస్తుంది.
వైద్యంలో, ఆవపిండిని ఔషద పదార్థంగా ఉపయోగిస్తారు. ఆవ పొడి, ఆవపిండి యొక్క కషాయాలను వివిధ రకాల ప్రాణాంతక నియోప్లాజమ్ల కోసం మౌఖికంగా తీసుకుంటారు.
కొత్తిమీర ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. రెండింటినీ బాగా కలపి ఆ తర్వాత ముఖం, మెడపై అప్లై చేయండి. ఇరవై ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ
మెదడు చురుగ్గా అయ్యెలా చేయడంతోపాటు, మానసిక సమస్యలను తగ్గించుకోవచ్చు. గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాన్సర్ తో కూడా పోరాడుతుంది. టైప్ 2 డయాబెటిస్ తగ్గించడంతో పాటు కంటి చూపును పెరిగే
ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు,పువ్వులు, కాయలు, ఆఖరికి మొక్కల వేర్లు మనిషికి ఎంతో ఉపయోగపడేవే. అటువంటివాటిలో ఔషధాల సిరి నేల ఉసిరి వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలిస్తే ఈ మొక్కను పెరిటిలో పెంచుకోకమానరు. నేల ఉసిరి మొక్క ఒక ఔషధాల గని, నేల ఉసిరి వేర్లు
తమిళనాడు రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఇకపై పోలీసులకు కూడా వీక్ ఆఫ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రమోషన్స్,నియామకాలు,కోవిడ్ అలవెన్స్ డిమాండ్లతో మహారాష్ట్రలో నర్సులు 48 గంటల సమ్మెకు దిగారు.
floods in hyderabad : హైదరాబాద్ లోల వరద బీభత్సం సృష్టించింది. ప్రాణనష్టం కూడా భారీ సంఖ్యలోనే ఉంది. 24 గంటల్లో 30మందికి పైగా వర్షం మింగేసింది. పల్లె చెరువులో ఆరుగురి మృతదేహాలు గుర్తించగా.. మరో 9 మంది గల్లంతయ్యారు.. ఎస్ఆర్ నగరలో ఇద్దరు మృతి చెందగా.. దిల�