leh

    లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో భూకంపం

    December 26, 2023 / 07:30 AM IST

    జమ్మూకశ్మీరులో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4.33 గంటలకు భూకంపం సంభవించింది....

    Ladakh: మహిళపై అత్యాచారం.. హత్య.. నిందితుడిని పట్టించిన మెడపై గాట్లు

    September 1, 2022 / 09:34 PM IST

    మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా హత్య కూడా చేశాడో నిందితుడు. అనంతరం అక్కడ్నుంచి పారిపోయాడు. కానీ, పోలీసులు అతడి మెడపై కొన్ని గాట్లు ఉండటం గుర్తించారు. దీంతో నిందితుడిని విచారించగా అసలు విషయం బయటపడింది.

    Zojilla Tunnel : ఆసియాలోనే పొడవైన బై డైరెక్షనల్ టన్నెల్ ఎక్కడంటే?

    September 30, 2021 / 03:59 PM IST

    ప్రస్తుతం శ్రీనగర్ నుండి లేహ్ ప్రయాణం హిమాయల గుండా సాగుతుంది. ఇక్కడి రహదారులు వాతావరణం వాహనాల ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేదనే చెప్పాలి. శీతాకాలంలో ఆరుమాసాలపాటు ఈ రహదారి

    Defence Minister : లేహ్ లో పర్యటిస్తున్న రాజ్ నాథ్..మాజీ సైనికులు,LAHDC ప్రతినిధులతో భేటీ

    June 27, 2021 / 04:42 PM IST

    మూడు రోజుల లడఖ్ పర్యటన నిమిత్తం ఆదివారం ఉదయం లేహ్ చేరుకున్న రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్..ఆర్మీ విశ్రాంత ఉద్యోగులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు.

    లేహ్ లో 17వరకు కర్ఫ్యూ పొడిగింపు

    May 10, 2021 / 07:54 PM IST

    కరోనా కట్టడి కోసం లడఖ్ లో విధించిన కర్ఫ్యూ పొడిగించడింది.

    “లేహ్” చైనాలో ఉన్నట్లు చూపించడంపై ట్విట్టర్ కు భారత్ వార్నింగ్

    October 22, 2020 / 03:33 PM IST

    Twitter Settings Showing Leh In China ట్విట్ట‌ర్ సెట్టింగ్స్‌లో…భారత్ లోని “లేహ్” ప్రాంతాన్ని చైనాలో ఉన్న‌ట్లు చూపించడం వివాదంగా మారింది. కేంద్రపాలిత ప్రాంతంలోని లఢఖ్ రాజధాని ‘లేహ్’ పట్టణం చైనాలో ఉన్నట్లు ట్విట్టర్ సెట్టింగ్స్ లో కనిపించడంపై భారతీయుల�

    11వేల ఎత్తులో సైనికులను కలిసిన మోడీ

    July 3, 2020 / 02:15 PM IST

    భారత్ మాతా కీ జై..వందే మాతరం…అనే నినాదాలు మారుమ్రోగాయి. భారత్ – చైనా వాస్తవాధీన రేఖ వెంబడి..ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత ప్రధాని అకస్మాత్తుగా జమ్మూ కాశ్మీర్ లోని లేహ్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోం మంత్రి అమ�

    పీవోకే ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమే

    August 29, 2019 / 09:00 AM IST

    లేహ్ లో డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై ఆల్టిట్యూడ్‌ రీసెర్చ్‌ నిర్వహించిన 26వ ‘కిసాన్‌- జవాన్‌ విజ్ఞాన్‌ మేళా’(సైన్స్‌ ప్రదర్శన)ను ఇవాళ(ఆగస్టు-29,2019)కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్�

    జర్నలిస్ట్ లకు బీజేపీ లంచం! : సీసీటీవీ క్లిప్ విడుదల

    May 8, 2019 / 07:38 AM IST

    సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేసేలా తమకు అనుకూలంగా కథనాలు ప్రసారం చేయాలంటూ రిపోర్టర్ లకు లంచం ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నించిందని జమ్మూకశ్మీర్ లోని లేహ్ కు చెందిన జర్నలిస్ట్ ల బృందం ఆరోపించింది. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో క్లిప�

10TV Telugu News