Home » Letter
సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ పై ఇటీవల కోర్టు ధిక్కార నేరాన్ని తేల్చటమే కాదు… ఆయనను దోషిగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీరుపై న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుపై అసహనం వ్�
సుశాంత్కి సంబంధించిన ఆస్తి కేవలం తను రాసిన లెటర్ మాత్రమేనని రియా చక్రవర్తి తెలిపారు. ఇందులో సుశాంత్ రాసినట్లుగా ఉన్న ఓ లేఖను ఆమె విడుదల చేశారు. లేఖలో ‘నా జీవితం పట్ల కృతజ్ఞుడిని.. లిల్లు (షోయుక్ చక్రవర్తి ), బెబు (రియా), సర్ (
ఏటా ఐదు బిలియన్ డోసుల(500 కోట్లు) వ్యాక్సిన్ను తయారు చేస్తూ హైదరాబాద్ ఫార్మా.. వ్యాక్సిన్ క్యాపిటల్గా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో మూడోవంతు అని తెలిపారు. కొవిడ్-19 సంక్షోభం నుంచి బయటపడేలా హై�
వరవరరావు ఆరోగ్యం ఎలా ఉంది ? ఆయన బాగానే ఉన్నారా ? ఆయనకు సంబంధించిన సమాచారం ఏదీ తెలియడం లేదు. కనీస సమాచారం ఇవ్వడం ప్రభుత్వ కర్తవ్యం అని అంటున్నారు ఆయన కుటుంబసభ్యులు. 12 రోజులుగా ఆయన ఆరోగ్య సమాచారం తెలియడం లేదని, కరోనాకు సంబంధించిన చికిత్స విషయం త�
కరోనాకు తోడు సముద్ర కోత వంటి సమస్యలు తన గ్రామాన్ని వేధించడాన్ని చూసి తట్టుకోలేకపోయిన కేరళలోని కొచ్చికి చెందిన పదో తరగతి విద్యార్థి సెబాస్టియన్.. తమను ఆదుకోవాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశాడు. సమస్యను పరిష్కరించాడనికి చివరి ప్రయత్నంగా రాష్ట్ర�
కరోనాని కట్టడి చేయడానికి మరోసారి అమెరికాను షట్ డౌన్ చేయాలని యుఎస్ వైద్య నిపుణులు రాజకీయ నాయకులను కోరుతున్నారు. 150 మందికి పైగా ప్రముఖ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, నర్సులు మరియు ఇతరులు… దేశాన్ని షట్ డౌన్ చేసి కరోనా కట్టడి చేయ�
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు ? ఇందుకు గల కారణాలు ఏంటీ ? ఎవరైనా హత్య చేశారా ? అనే దానికి త్వరలోనే సమాధానాలు దొరకనున్నాయి. ఎందుకంటే..ఇందులోకి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎంటర్ అయ్యారు. Sushanth Singh Rajputh ఆత్మహత్య కేసును సీబ�
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో లెక్కలు తేలాలి అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలసి కాంగ్రెస్ వసూలు చేసిన విరాళాలతో పాటు, ఖర్చులపై వివరణ కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. దీనికి సంబంధిం
[lazy-load-videos-and-sticky-control id=”vrqAJmBSxnQ”]
తెలుగులో ‘సీమటపాకాయ్, అవును, లడ్డుబాబు, రాజుగారి గది’ వంటి సినిమాలతో పాటు, బుల్లితెరపై ప్రసారమయ్యే ‘ఢీ’ జడ్జ్గానూ షమ్నా ఖాసిం(పూర్ణ) ప్రేక్షకులకు సుపరిచితమే. గత కొన్ని రోజులుగా పూర్ణ గురించిన ఒక వార్త పలురకాలుగా వినిపిస్తోంది. ఆమెను కొందరు