Home » Letter
Twitter Settings Showing Leh In China ట్విట్టర్ సెట్టింగ్స్లో…భారత్ లోని “లేహ్” ప్రాంతాన్ని చైనాలో ఉన్నట్లు చూపించడం వివాదంగా మారింది. కేంద్రపాలిత ప్రాంతంలోని లఢఖ్ రాజధాని ‘లేహ్’ పట్టణం చైనాలో ఉన్నట్లు ట్విట్టర్ సెట్టింగ్స్ లో కనిపించడంపై భారతీయుల�
CM KCR Writes Letter To PM Modi : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. భారీ వర్షాలు రైతన్నను సైతం నిండా ముంచాయి. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోన్న రాష్ట్
CM KCR writes a Letter to PM Modi for Flood Relief Package : భారీ వర్షాలతో జరిగిన అపార నష్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే 1,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. వరద బీభత్సానికి 5వేల కోట్ల రూపాయలకు ప
Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఆలయాలు తెరవాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ నేతలు నిరసనలు చేపట్టారు. సాయిబాబ ఆలయాన
47 woman advocates write to CJI దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై.47 మంది మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్ ఎస్ఏ బోబ్డేను, �
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ… తాను జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు ఓ లేఖ రాశారు. కొద్దిరోజులుగా
కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్, నీట్ యూజీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. 12వ తరగతి ఉ
కరోనా వారియర్స్ గా సొసైటీలో నేడు పనిచేస్తున్న విభాగాల్లో ప్రధానమైనవి ఆస్పత్రులు…. పోలీసు స్టేషన్లే…. ఆస్పత్రులు,వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే… పోలీసులు అందరికీ రక్షణగా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం చేస్తున్నా….. �
కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రాహుల్ గాంధీని నియమించాలని కోరుతూ ఓ లీడర్ సోనియా గాంధీకి రక్తంతో లేఖ రాయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. ఢిల్లీలోని కంటోన్మెంట్ బోర్డ్ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత సందీప్ తన్వార్ ఈ లే
దేశంలో తాజా పరిస్థితులపై మనస్థాపం చెందిన ఓ 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని.. అవినీతి రాజ్యమేలుతోందన్న కారణంతో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రధాని మోడీకి ఆ బాలిక 18 పేజీల