Letter

    “లేహ్” చైనాలో ఉన్నట్లు చూపించడంపై ట్విట్టర్ కు భారత్ వార్నింగ్

    October 22, 2020 / 03:33 PM IST

    Twitter Settings Showing Leh In China ట్విట్ట‌ర్ సెట్టింగ్స్‌లో…భారత్ లోని “లేహ్” ప్రాంతాన్ని చైనాలో ఉన్న‌ట్లు చూపించడం వివాదంగా మారింది. కేంద్రపాలిత ప్రాంతంలోని లఢఖ్ రాజధాని ‘లేహ్’ పట్టణం చైనాలో ఉన్నట్లు ట్విట్టర్ సెట్టింగ్స్ లో కనిపించడంపై భారతీయుల�

    మోడీకి సీఎం కేసీఆర్ లేఖ, రైతులను ఆదుకొనేందుకు రూ. 600 కోట్లు ఇవ్వండి

    October 17, 2020 / 07:14 AM IST

    CM KCR Writes Letter To PM Modi : మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తెలంగాణలో పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన పంట నీటి పాలైంది. భారీ వ‌ర్షాలు రైత‌న్నను సైతం నిండా ముంచాయి. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తోన్న రాష్ట్

    భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష, కేంద్రానికి లేఖ, రూ. 5 వేల కోట్ల నష్టం, రూ. 1,350 కోట్లు ఇవ్వాలి

    October 16, 2020 / 06:26 AM IST

    CM KCR writes a Letter to PM Modi for Flood Relief Package : భారీ వర్షాలతో జరిగిన అపార నష్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టేందుకు వీలుగా తక్షణమే 1,350 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ప్రధానిని కోరారు. వరద బీభత్సానికి 5వేల కోట్ల రూపాయలకు ప

    ఆలయాలు తెరవాలని బీజేపీ నిరసనలు..గవర్నర్ కు ఉద్ధవ్ గట్టి కౌంటర్

    October 13, 2020 / 03:58 PM IST

    Governor vs Uddhav Thackeray Over Places Of Worship మహారాష్ట్రలో కరోనా నిబంధనల నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు ఇంకా ఉద్దవం ప్రభుత్వం అనుమతివ్వలేదు. ఈ నేపథ్యంలో మ‌హారాష్ట్ర‌లో ఆల‌యాలు తెర‌వాలంటూ రాష్ట్రంలోని కొన్ని చోట్ల బీజేపీ నేత‌లు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. సాయిబాబ ఆల‌యాన

    హ‌త్రాస్‌ ఘోరంపై సీజేఐకి 47మంది మహిళా లాయర్ల లేఖ

    October 1, 2020 / 07:50 PM IST

    47 woman advocates write to CJI దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ​ హ‌త్రాస్‌ గ్యాంగ్ రేప్ ఘటనపై.47 మంది మహిళా న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్​ ఎస్​ఏ బోబ్డేను, �

    జైలు అధికారులకు శశికళ లేఖ… విడుదల తేదీ బయటకు చెప్పొద్దు

    September 24, 2020 / 09:59 PM IST

    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ… తాను జైలు నుంచి ఎప్పుడు విడుదలవుతాననే వివరాలను బయటకు వెల్లడించొద్దని అధికారుల్ని కోరారు. ఈ మేరకు ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు అధికారులకు ఓ లేఖ రాశారు. కొద్దిరోజులుగా

    జేఈఈ‌, నీట్ ఎగ్జామ్స్ పై మోడీకి 150 మంది ప్రొఫెసర్లు లేఖ

    August 27, 2020 / 06:36 PM IST

    కరోనా ప్రమాదం ఉన్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్‌, నీట్‌ యూజీ పరీక్షలు షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహించాలని వివిధ కేంద్ర విశ్వవిద్యాలయాలకు చెందిన 150 మంది ప్రొఫెసర్లు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. 12వ తరగతి ఉ

    యుముడికి లేఖ రాసిన మధురై పోలీసులు

    August 27, 2020 / 12:24 PM IST

    కరోనా వారియర్స్ గా సొసైటీలో నేడు పనిచేస్తున్న విభాగాల్లో ప్రధానమైనవి ఆస్పత్రులు…. పోలీసు స్టేషన్లే…. ఆస్పత్రులు,వైద్యులు ప్రజల ప్రాణాలు కాపాడుతుంటే… పోలీసులు అందరికీ రక్షణగా ఉన్నారు. చాలామంది ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోం చేస్తున్నా….. �

    కాంగ్రెస్ కు రాహులే అధ్యక్షుడు ఉండాలి..సోనియాకు రక్తంతో లేఖ రాసిన లీడర్

    August 25, 2020 / 10:32 AM IST

    కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రాహుల్ గాంధీని నియమించాలని కోరుతూ ఓ లీడర్ సోనియా గాంధీకి రక్తంతో లేఖ రాయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫొటో హల్ చల్ చేస్తోంది. ఢిల్లీలోని కంటోన్మెంట్ బోర్డ్ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత సందీప్ తన్వార్ ఈ లే

    మోడీకి లేఖ రాసి…దేశంలోని పరిస్థితులపై మనస్థాపం చెందిన 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య

    August 19, 2020 / 03:57 PM IST

    దేశంలో తాజా పరిస్థితులపై మనస్థాపం చెందిన ఓ 16 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని.. అవినీతి రాజ్యమేలుతోందన్న కారణంతో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రధాని మోడీకి ఆ బాలిక 18 పేజీల

10TV Telugu News