Home » LIES
అబద్ధాలు చెబితే ఆడపిల్లలు పుడతారు అంటారు. ఇప్పుడు మగ పిల్లలు పుడతారు అనాలేమో? ఎందుకంటే ఆడవారి కంటే మగవారు ఎక్కువగా అబద్ధాలు ఆడతారని సర్వేలు చెబుతున్నాయి.
పోలవరంపై అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రజెంటేషన్పై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా జగన్ అబద్ధాలు చెప్పారని, దమ్ముంటే వైసీపీ నేతలు తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు.
భారతదేశానికి ఇప్పుడు వేగవంతమైన మరియు పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
తూర్పు లడఖ్లోని భారత భూభాగంలోకి మే నెల ప్రారంభం నుంచే చైనా చొరబడిందని అంగీకరిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో మంగళవారం ఓ డాక్యుమెంట్ను ఉంచింది. అయితే, రెండు రోజుల తరువాత వెబ్సైట్ నుంచి ఆ డాక్యుమెంట్ ను రక్షణశాఖ తొలగించింది. LAC వెం
ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేశంలో ముస్లింలను డిటెన్షన్ సెంటర్లకు పంపుతారని విపక్షాలు విషప్రచారం చేస్తున్నాయంటూ ఇటీవల ఢిల్లీలో ఓ సభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ మండిపడ్డా�
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్యరాష్ట్రాలతో పాటు దేశంలోని అనేకప్రాంతాల్లో నిరసనలు,ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. ఈ సమయంలో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ప్రధాని మో�
ఏపీ సీఎం బాబు మాటల వేడిని పెంచుతున్నారు. ప్రత్యర్థులపై మాటలతో విరుచుకపడుతున్నారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తుండడంతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని ఏడు పార్లమెంట్ స్థానాల్లో తాము పోటీ చేయడం లేదని, ఆ ఏడు స్థానాలను బీఎస్పీ-ఎస్పీ కూటమికి వదిలిపెడుతున్నట్లు ఆదివారం(మార్చి-17,2019) కాంగ్రెస్ చేసిన ప్రకటనపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అయ్యారు.ఎస్పీ-బీఎస్పీ ప్రముఖులు అఖిలేష�
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికైనా ఇమ్రాన్ ఖాన్ అమాయకపు ముసుగు తొలగించాలన్నారు. కెమెరాల ముందు కూర్చొని భారత్ కు నీతి వ్యాఖ్యలు బోధించవద్దని ఇమ్రాన్ కి �