-
Home » Line of Actual Control
Line of Actual Control
చైనా ఆర్మీ అక్కడేం చేస్తోంది.. ఆ బంకర్లను ఎందుకు నిర్మిస్తోంది..?
July 10, 2024 / 03:31 PM ISTచైనా పాంగాంగ్ లేక్ దగ్గర ఆ బంకర్లను ఎందుకు నిర్మించింది? ఇది భారత్కు మరో సవాల్ విసిరి కవ్వించే ప్రయత్నంలో భాగమేనా?
India vs China: బోర్డర్లో ఉద్రిక్తత.. భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణ.. ఇరువర్గాల సైనికులకు గాయాలు
December 12, 2022 / 09:12 PM ISTఇండియా - చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు దేశాలకు చెందిన సైనికులకు గాయాలైనట్లు తెలుస్తుంది. ఈ ఘర్షణలో…
China provokes India: ఇండియాను రెచ్చగొట్టిన చైనా.. లదాఖ్ సరిహద్దులోకి చైనా విమానం
July 8, 2022 / 03:44 PM ISTగత నెల చివరి వారంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంది. ఏ పరిస్థితి ఎదరైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా అన్ని వ్యవస్థల్ని యాక్టివేట్ చేసింది.…
India China : మరోసారి భారత్, చైనా మధ్య చర్చలు.. ఉద్రిక్తతలు తొలగేనా?
October 9, 2021 / 07:01 PM ISTతూర్పు లడఖ్ లో ఎల్ఏసీ వెంబడి సైనిక ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని పరిష్కరించుకునేందుకు భారత్, చైనా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా మరోసారి సమావేశం కానున్నాయి. ఇరు దేశాల మధ్య ఆదివారం
Chinese Troops : అరుణాచల్ ప్రదేశ్పై చైనా కన్ను, చొచ్చుకొచ్చిన ఆర్మీ..డ్రాగన్ కుట్రలను అడ్డుకున్న భారత్
October 8, 2021 / 11:06 AM ISTలద్దాఖ్ లో అలజడులు సృష్టించిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను పడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోనిదంటూ...ఎప్పటి నుంచో చైనా వాదిస్తూ వస్తోంది.
India – China Border : లడఖ్ లో 35 వేల భారతీయ సైనికులు
July 31, 2020 / 07:32 AM ISTIndia – China Border లో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడుతోంది. తూర్పు లడఖ్ లోని సరిహద్దులో చైనాకు ధీటుగా భారత్ చర్యలు తీసుకొంటోంది. అక్కడ 35 వేల మంది ప్రత్యేక భారతీయ…
డ్రాగన్ వక్రబుద్ధి : సరిహద్దులో 40 వేల మంది సైన్యం
July 23, 2020 / 08:28 AM ISTసరిహద్దులో సైన్యాన్ని ఉపసంహరించుకుంటాం..అంటూ చెప్పిన చైనా..వక్రబుద్ధిని చాటుతోంది. తన సైన్యాన్ని మోహరిస్తూ..నిబంధనలకు తూట్లు పొడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మోహన్ రేఖ వెంబడి దాదాపు 40 వేల మంది సైనికులను తరలించింది. తూర్పు…