-
Home » Liquor sale
Liquor sale
మందు బాబులకు కిక్కు.. ఖజానాకు కాసుల వర్షం!
గతంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్లు మాత్రమే దొరికేవి. పైగా రేట్లు కూడా ఎక్కువే. దీంతో మద్యం ప్రియులు వైన్ షాపుల కంటే బార్లకే వెళ్లేవారు.
Telangana: ఒక్క చుక్క లిక్కర్ అమ్మకుండానే రూ.2,600 కోట్లు సంపాదించిన తెలంగాణ సర్కార్
రాష్ట్ర లిక్కర్ పాలసీ ప్రకారం.. 5000 మంది జనాభా కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించాలి. ఇక 20 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో 1.1 కోట్ల రూపాయలు చెల్లించాలి
Liquor Sale: ఒక్క రోజే తెలంగాణలో ఎంత తాగారంటే.. మద్యం అమ్మకాల్లో కొత్త రికార్డు
శనివారం ఒక్క రోజే రూ.215.74 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ గణాంకాలు చెబుతున్నాయి. మద్యం అమ్మకాల్లో ఇదో రికార్డు. 2021 డిసెంబర్ 31న రూ.171.93 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది.
APలో మద్యం ధరల తగ్గింపుపై డైలాగ్ వార్
APలో మద్యం ధరల తగ్గింపుపై డైలాగ్ వార్
మందుబాబుల కష్టాలు.. మద్యం ఎలా తయారుచేయాలో ఇంటర్నెట్లో సెర్చింగ్!
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించారు. నిత్యావసరాలు మినహా మద్యం షాపులతో పాటు దాదాపు అన్ని మూతపడ్డాయి. మద్యం షాపులు మూసివేయడంతో మందు బాబులు అల్లాడిపోతున్నారు. మద్యం కోసం ఆరాటపడుతున్నారు. మద్యానికి
Ask KTR : RGVకి KTR పంచ్
తెలంగాణ మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు అదిరిపోయే పంచ్ వేశారు. లాక్డౌన్లో లిక్కర్ డోర్ డెలివరీ చేయాలన్న ఆర్జీవీకి ఆయన కౌంటర్ ఇచ్చారు. మద్యంలేక జనం పిచ్చెక్కిపోతున్నారని.. జట్టు పీక్కుంటున్నారని.. అ�
ఈ 10 రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వండి : CIABC
కరోనా వైరస్ వ్యాధి ( Covid-19) వ్యాపిస్తుందనే భయంతో కొందరు ఆకతాయిలు చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి చాలామంది Bootleg alcohol మద్యం సేవించి ప్రాణాల మీదకు తెచ్చుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రచారం కారణంగా విషపూరిత ఆల్కాహాల్ సేవిస్తే.. తీవ్ర అస్వస్�
లాక్డౌన్ కొనసాగితే, రోజుకు 3 గంటలు మద్యం అమ్మకాలకు అనుమతి
దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్డౌన్ను ఏప్రిల్ 14వతేదీ తర్వాత కూడా కొనసాగిస్తే …… రోజుకు 3 గంటల పాటు మద్యం విక్రయాలకు అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆలోచిస్తోంది. మద్యానికి అలవాటు పడిన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్న నేపథ�
కిక్కు దిగింది : తెలంగాణలో పెరిగిన మద్యం రేట్లు
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వచ్చే వేళ షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బాటిల్ సామర్ధ్యాన్ని బట్టి మద్యంపై రూ.20 నుంచి రూ.30 వరకు పెంచినట్లు అబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పార
నిజంగా చేస్తారా: ‘లిక్కర్ కావాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి’
లిక్కర్ బాటిల్ కొనుక్కోవాలంటే ఆధార్ కార్డ్ తప్పనిసరి చేయాలనేది రూల్ కాదు. ఓ డిమాండ్ మాత్రమే. విశాఖపట్టణానికి చెందిన ఓ ఎన్జీవో ప్రభుత్వాన్ని ఇలా డిమాండ్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం లిక్కర్ ఎంత అమ్ముతోంది. ఒక్కొక్కరు ఎంత తాగుతున్న�