Home » Liquor Scam Case
YCP MP Mithun Reddy : వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలు, కొనుగోళ్లలో చక్రం తిప్పారని ప్రచారం జరుగుతోంది.
అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాకిచ్చింది కేంద్ర హోంశాఖ.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. 70 శాసనసభ స్థానాలకు ఫిబ్రవరి 5న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో కేజ్రీవాల్ కు మళ్లీ చిక్కులు ఎదురయ్యాయి.
కవిత యోగక్షేమాలను ఆమె భర్త అనిల్ అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలి, కోర్టు ఆదేశాల ప్రకారం అన్ని సదుపాయాలు కల్పిస్తామని కవితకు అనిల్ వివరించారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ కస్టడీలోని అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని
ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం చట్టవిరుద్దం అంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై...
MLC Kavitha: కవితను కలవడానికి ముందు సుప్రీంకోర్టు న్యాయవాదులను కలిశారు కేటీఆర్.
Liquor Scam Case: ఆప్ నేతలతో 100 కోట్ల రూపాయల ముడుపుల డీల్ చేసింది కవితనే అని రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది.
Lok Sabha elections 2024: రెండేళ్లుగా జరుగుతున్న ఈ ప్రక్రియ రాజకీయంగా బీఆర్ఎస్ను ఓ దశలో ఆత్మ రక్షణలోకి నెట్టింది.